అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధనను ప్రవేశపెట్టడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన కొనసాగించడంపై ప్రత్యేక ప్రాజెక్టును ఏర్పాటు చేసింది. దీనికి ప్రత్యేక అధికారిణిగా ఐఎఎస్ టాపర్ కే వెట్రిసెల్విని నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సోమవారం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LdNaN7
Amaravati: ఇంగ్లీష్ మీడియంపై మరో ముందడుగు: ప్రత్యేక ప్రాజెక్టు..ఐఎఎస్ ర్యాంకర్ కు బాధ్యతలు
Related Posts:
year ender 2020 : కరోనా పరీక్షల్లో దేశంలోనే టాప్ త్రీలో ఏపీ- వైరస్కు చెక్ పెట్టిందిలాఏపీలో ఈ ఏడాది కరోనా వైరస్ ప్రవేశించిన తర్వాత చాన్నాళ్లకు కానీ ప్రభుత్వం దానిపై దృష్టిసారించలేదు. ఏపీలో తొలుత ఎక్కువగా కేసులు రాకపోవడం, పొరుగు రాష్ట్ర… Read More
రేపు భారత్ బంద్ ఎఫెక్ట్- భద్రత కట్టుదిట్టం చేయాలని రాష్ట్రాలకు కేంద్రం సూచనవ్యవసాయ బిల్లులకు వ్యతరేకంగా రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం దేశవ్యాప్తంగా భారత్ బంద్ జరగబోతోంది. రైతు సంఘాలు పిలుపునిచ్చిన బంద్కు విపక్షా… Read More
తెలంగాణాలో మరో అవినీతి చేప .. క్రికెట్ బెట్టింగ్ లంచం వ్యవహారంలో కామారెడ్డి డీఎస్పీని అరెస్ట్ చేసిన ఏసీబీతెలంగాణ రాష్ట్రంలో మరో అవినీతి చేపను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తెలంగాణా పోలీస్ శాఖకు చెందిన అధికారికి ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్టు అవి… Read More
Must Read: ఇంట్లో ఎవరైనా మరణిస్తే ఏడాది వరకు పూజలు చేయకూడదా?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
పాకిస్తాన్లో ఆక్సిజన్ కొరత.. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చనిపోతున్న కోవిడ్ రోగులుపాకిస్తాన్లోని ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరా తగ్గిపోవడంతో ఆరుగురు కోవిడ్ రోగులు మృతి చెందారు. పెషావర్లోని ఖైబర్ టీచింగ్ ఆస్పత్రిలో ఈ దుర్ఘటన… Read More
0 comments:
Post a Comment