Monday, December 2, 2019

Amaravati: ఇంగ్లీష్ మీడియంపై మరో ముందడుగు: ప్రత్యేక ప్రాజెక్టు..ఐఎఎస్ ర్యాంకర్ కు బాధ్యతలు

అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధనను ప్రవేశపెట్టడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన కొనసాగించడంపై ప్రత్యేక ప్రాజెక్టును ఏర్పాటు చేసింది. దీనికి ప్రత్యేక అధికారిణిగా ఐఎఎస్ టాపర్ కే వెట్రిసెల్విని నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సోమవారం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LdNaN7

Related Posts:

0 comments:

Post a Comment