అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధనను ప్రవేశపెట్టడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన కొనసాగించడంపై ప్రత్యేక ప్రాజెక్టును ఏర్పాటు చేసింది. దీనికి ప్రత్యేక అధికారిణిగా ఐఎఎస్ టాపర్ కే వెట్రిసెల్విని నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సోమవారం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LdNaN7
Amaravati: ఇంగ్లీష్ మీడియంపై మరో ముందడుగు: ప్రత్యేక ప్రాజెక్టు..ఐఎఎస్ ర్యాంకర్ కు బాధ్యతలు
Related Posts:
ఎల్ఏసీ వెంట ఏకపక్ష మార్పులు సహించబోం: జై శంకర్నియంత్రణ రేఖ వెంబడి ఎలాంటి మార్పులను సహించబోమని భారత్ మరోసారి తేల్చిచెప్పింది. తూర్పు లడాఖ్ వద్ద స్టేటస్ కో యధాతథ స్థితి కొనసాగుతోందని స్పష్టంచేసింది.… Read More
శభాష్ ఇస్రో.. కంగ్రాట్స్ చెప్పిన ఎలాన్ మాస్క్స్పేస్ ఎక్స్ ఫౌండర్ ఎలాన్ మాస్క్ ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ)ను అభినందించారు. గగన్ యాన్ కోసం వికాస్ ఇంజిన్పై మూడో దీర్ఘకాలిక పరీక్ష నిర్వహించి… Read More
పార్లమెంట్ ఎదుట బైఠాయిస్తాం: రాకేశ్ టికాయత్వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాల నిరసన కొనసాగుతూనే ఉంది. ఈ నెల 19వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవనున్నాయి. దీంతో పార్లమెంట్ ఎదుట బై… Read More
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ: కీలక విషయాలపై చర్చన్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ను కలిశారు. గురువారం వారణాసి పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోడీ.. సాయంత్రం… Read More
గుంపులుగా ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు: కరోనాకు గేట్వేలుగా: కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డిన్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రత నుంచి దేశం క్రమంగా కుదురుకుంటోంది. కొద్దిరోజులుగా రోజువారీ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతూ వస్తోన్నాయి. కరోనా… Read More
0 comments:
Post a Comment