పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ ఈశాన్య రాష్ట్రాలలో ఆందోళనలు మిన్నంటాయి. నార్త్ ఈస్ట్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (ఎన్ఇఎస్ఓ)తో సహా పలు యువజన సంఘాలు, వివిధ గిరిజన పార్టీలు చేపట్టిన ఈ ఆందోళనలతో సాధారణ జన జీవనం స్తంభించింది. దీంతో త్రిపురలో ఇంటర్ నెట్ సేవలతో పాటు ఎస్ఎమ్మెఎస్ సర్వీసులను ప్రభుత్వం నిలిపివేసింది. ఆందోళనలు, నిరసనల ఈ నేపథ్యంలోనే మొబైట్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YBlhnN
త్రిపురలో పౌరసత్వ బిల్లుపై ఆందోళనలు తీవ్రం... ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
Related Posts:
మోదీకి నచ్చని మాట చెప్పేసిన స్వరూపానంద..! భవిశ్యత్ పరిణామాలపై బీజేపి దృష్టి..!!ఢిల్లీ/హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహార శైలి చాలా భిన్నంగా ఉంటుంది. డాషింగ్ నిర్ణయాలు తీసుకోవడం, ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేయడం, ప్రాంతీయ … Read More
బీహర్లో మెదడువాపు విజృంభణ .. లండన్లో తేజస్వి షికార్లు .. కాదు కాదు ఢిల్లీలో ...న్యూఢిల్లీ : బీహర్లో మెదడు వాపు వ్యాధితో పిల్లలు పిట్టల్లా రాలుతుంటే .. ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత మాత్రం పత్తాలేకుండా పోయారు. వ్యాధి సోకి పిల్లలు చనిపో… Read More
కీప్ అమెరికా గ్రేట్ : 2020 ఎన్నికల ప్రచారం ప్రారంభించిన డొనాల్డ్ ట్రంప్ఫ్లోరిడా : అగ్రరాజ్య అధ్యక్ష పదవికి వచ్చే ఏడాది జరగనున్న ఎన్నిక కోసం ప్రచారం ప్రారంభమైంది. 2020 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ కోసం డొనాల్డ్ ట్రంప్ క్యాంపెయి… Read More
టిక్టాక్ వీడియో చేస్తూ హాస్పిటల్ పాలైన కొరియోగ్రాఫర్తుమకూరు : షార్ట్ వీడియో యాప్ టిక్టాక్కు జనాల్లో ఎంత క్రేజ్ ఉందో అదే రేంజ్లో ప్రమాదాలకు కారణమవుతోంది. కాపురాల్లో చిచ్చు పెట్టడమేకాక.. ఆత్మహత్యలకు క… Read More
ఢిల్లీలో విషాదం: మెట్రో రైలు ముందర దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యక్తిఢిల్లీ: ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. మానసిక పరిస్థితి బాగోలేక గత రెండేళ్లుగా చికిత్స పొందుతున్న 23 ఏళ్ల వ్యక్తి ఒకరు ఢిల్లీ మెట్రో రైలు వస్తుండగా దూ… Read More
0 comments:
Post a Comment