Thursday, December 5, 2019

కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికలు, బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవ ఎన్నిక, కాంగ్రెస్ అడ్రస్ లేదు, దెబ్బకు !

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ నుంచి జరిగే రాజ్యసభ సభ్యుల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి, మాజీ ఐపీఎస్ అధికారి కేసీ. రామమూర్తి విజయం సాధించారు. కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ తన అభ్యర్థిని ఎలాంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా గెలిపించుకోవడంలో విజయం సాధించింది. రాజ్యసభ ఎన్నికలకు పత్రిపక్ష పార్టీలు కాంగ్రెస్, జేడీఎస్ లు దూరంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/364Qv95

0 comments:

Post a Comment