బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ నుంచి జరిగే రాజ్యసభ సభ్యుల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి, మాజీ ఐపీఎస్ అధికారి కేసీ. రామమూర్తి విజయం సాధించారు. కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ తన అభ్యర్థిని ఎలాంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా గెలిపించుకోవడంలో విజయం సాధించింది. రాజ్యసభ ఎన్నికలకు పత్రిపక్ష పార్టీలు కాంగ్రెస్, జేడీఎస్ లు దూరంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/364Qv95
కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికలు, బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవ ఎన్నిక, కాంగ్రెస్ అడ్రస్ లేదు, దెబ్బకు !
Related Posts:
నిరుపేద మహిళా రైతును లోక్ సభ బరిలో దింపిన అధికార పార్టీభువనేశ్వర్: ఆమె పేరు ప్రమీలా బిసోయ్. వయస్సు ఆరు పదుల పైనే. నిరుపేద మహిళా రైతు. ఆమెకు ఉన్న వ్యవసాయ భూమి కనీసం ఎకరం కూడా లేదు. ఎకరం కంటే తక్కువ ఉన్న వ్య… Read More
పెద్దనోట్లు రద్దు చేసినట్లే దీన్ని కూడా రద్దు చేస్తాడేమో: మోడీపై రాహుల్ నిప్పులుదేశం మొత్తాన్ని చౌకీదారులుగా ప్రధాని నరేంద్ర మోడీ మార్చారని ధ్వజమెత్తారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాందీ. ప్రధాని నరేంద్ర మోడీతో సహా, బీజేపీ జాతీయాధ… Read More
కాశ్మీర్ బాధ్యత కేసీఆర్ కు ఇవ్వండి ! ఆయన పరిష్కరిస్తారట.. మోడీకి లేఖ రాస్తానంటున్న కాంగ్రెస్ సీనియర్హైదరాబాద్ : సీఎం కేసీఆర్పై ఒంటికాలిపై లేచారు కాంగ్రెస్ సీనియర్ నేత వీ హునుమంతరావు. రాష్ట్ర సమస్యలు పట్టని కేసీఆర్ .. దేశంలో నెలకొన్న ప్రాబ్లమ్స్ పరిష… Read More
ఎన్నికల ఖర్చు అకౌంట్లోనే చూపాలి: ఈసీ స్పష్టీకరణహైదరాబాద్ : లోక్సభ ఎన్నికల వేళ అభ్యర్థులకు ఎన్నికల సంఘం కొన్ని కీలక సూచనలు చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసే ముందురోజు తన ప… Read More
ఇవే నిదర్శనం!: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు, కేటీఆర్కు లైన్ క్లియర్ చేస్తున్నారా?హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన తనయుడు, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు లైన్ క్లియర్ చేస్తున్నారా? అంటే… Read More
0 comments:
Post a Comment