Thursday, December 5, 2019

తప్పని తేలితే... క్షమాపణ చెబుతా... చంద్రబాబు నాయుడు

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో తప్పు జరగిందని ప్రజలు భావిస్తే... బహిరంగ క్షమాపణ చెప్పడానికి తాను సిద్దంగా ఉన్నానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతిపై నిర్మాణంపై వైసీపీ ప్రభుత్వం ఆపోహలు సృష్టిస్తోందని ఆయన ఆరోపణలు చేశారు. ప్రతి రాష్ట్రానికి రాజధాని నుండే అధిక ఆదాయాలు వస్తున్నాయని, అందుకే ఏపీకి రాజధాని నిర్మాణం చేపట్టానని వివరించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PiZFIe

Related Posts:

0 comments:

Post a Comment