ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో తప్పు జరగిందని ప్రజలు భావిస్తే... బహిరంగ క్షమాపణ చెప్పడానికి తాను సిద్దంగా ఉన్నానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతిపై నిర్మాణంపై వైసీపీ ప్రభుత్వం ఆపోహలు సృష్టిస్తోందని ఆయన ఆరోపణలు చేశారు. ప్రతి రాష్ట్రానికి రాజధాని నుండే అధిక ఆదాయాలు వస్తున్నాయని, అందుకే ఏపీకి రాజధాని నిర్మాణం చేపట్టానని వివరించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PiZFIe
తప్పని తేలితే... క్షమాపణ చెబుతా... చంద్రబాబు నాయుడు
Related Posts:
పాక్లో సంబరాలు... తప్పుడు ప్రచారం ఆపండి: ఇండియన్ మీడియాపై పవన్ కళ్యాణ్, ఇవి చూడండి(వీడియో)అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు భారతదేశంలోనే చర్చనీయాంశం కావడమే కాదు.. పాకిస్తాన్కు చెందిన డాన్ పత్రికలో కూడా వార్తలు వచ్చాయి. ఎన్… Read More
శత్రువు చేతికి చిక్కినా.. వెల్కం అభినందన్: పవన్ కళ్యాణ్, గంభీర్, సైనా నెహ్వాల్ సహా ప్రముఖులున్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ స్వదేశానికి చేరుకున్నారు. వాఘా సరిహద్దు వద్ద అభినందన్ను పాక్.. భారత్కు అప్పగించింది. లాహ… Read More
వైసిపికి గౌరు దంపతుల గుడ్ బై : జగన్ చెప్పింది ఇదే : వైసిపికి నష్టమేనా.!కర్నూలు జిల్లాలో ఊహించిన విధంగానే గౌరు దంపతులు వైసిపిని వీడారు. తొలి నుండి వైయస్ విధేయులుగా ఉన్న గౌరు దంపతులు..జగన్ పార్టీ ఏర్పాటు తరువాత ఆయన … Read More
వాంటెడ్ ... రైతులు కావలెను .. 20 వేల ఆకర్షణీయమైన జీతం,భోజనవసతివాంటెడ్ ఫార్మర్స్... అవును రైతులు కావలెను... ఏదో సరదాకి చెప్తున్న విషయం కాదు. సీరియస్ గానే దేశానికి అన్నం పెట్టే రైతన్న కావలెను. ఏదో ఊరికే అడగడం లేదు.… Read More
24 వేళ్ళతో పుట్టిన శిశువు... వింతగా చూస్తున్న జనాలుతెలంగాణా రాష్ట్రంలో వింత శిశువు జన్మించాడు . జోగులాంబ గద్వాల జిల్లాలో జన్మించిన ఈ శిశువును జనాలు వింతగా చూస్తున్నారు . కొన్ని సందర్భాల్లో చాలా మందికి … Read More
0 comments:
Post a Comment