అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం సాయంత్రం దేశ రాజధానికి బయలుదేరి వెళ్లారు. ఈ సాయంత్రం ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హస్తినకు వెళ్లారు. రెండు రోజుల పాటు ఢిల్లీ పర్యటనలో ఉంటారని తెలుస్తోంది. తన పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రైల్వే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34Sg2C9
YS Jagan: ఢిల్లీకి వైఎస్ జగన్: హడావుడిగా అపాయింట్ మెంట్..రెండు రోజులు అక్కడే
Related Posts:
పెళ్లైన కొత్తలో: ఆ నవ దంపతుల స్ఫూర్తి అమోఘం: మోడీ: ప్రధాని దృష్టిలో పడటానికి కారణం?న్యూఢిల్లీ: భారత్కు యువత అత్యంత ప్రధాన బలమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఆత్మనిర్బర్ భారత్, స్టార్టప్ వంటి రంగాలను ముందుకు తీసుకెళ్లగల శక… Read More
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి రేసులో: రేవంత్ రెడ్డిని కలిసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేనిఅమరావతి: రేవంత్ రెడ్డి.. కొద్దిరోజులుగా తెలంగాణ రాజకీయాల్లో విస్తృతంగా వినిపిస్తోన్న పేరు. తొలుత తెలుగుదేశం పార్టీలో.. అరంతరం కాంగ్రెస్ కండువాను కప్ప… Read More
ఈ ఏడాది చిట్టచివరిసారిగా నరేంద్ర మోడీ ఆ స్పీచ్: ఏబీసీ ఛార్ట్: విశాఖవాసి పేరు ప్రస్తావనన్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన రేడియో కార్యక్రమం `మన్ కీ బాత్` ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ఏడాది ఇదే ఆయన చిట్టచివరి ప్రసం… Read More
షాకింగ్: చలిలో మద్యం తాగితే అంతే సంగతి -వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరిక -న్యూ ఇయర్ పార్టీలు వద్దు‘చలి ఇరగేసేస్తోంది భయ్యా.. రెండు పెగ్గులు వేస్తేగానీ వణుకు తగ్గదు''.. ‘‘దేశ సరిహద్దుల్లో సైనికులు చలిని తట్టుకోడానికి మద్యం తాగుతారు తెలుసా?''.. ‘‘డిస… Read More
కరోనా విలయం: 6నెలల కనిష్ట రికార్డు -కొత్తగా 18,732 కేసులు -స్ట్రెయిన్ భయాలు.. షాకింగ్ నంబర్స్పుట్టి 13 నెలలైన తర్వాత జన్యుపరమైన మార్పులతో కొత్త రకం కరోనా వైరస్ ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది. అగ్ర దేశాల్లో మళ్లీ లక్షల కొద్దీ కొత్త కేసులు నమోదవుతు… Read More
0 comments:
Post a Comment