అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం సాయంత్రం దేశ రాజధానికి బయలుదేరి వెళ్లారు. ఈ సాయంత్రం ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హస్తినకు వెళ్లారు. రెండు రోజుల పాటు ఢిల్లీ పర్యటనలో ఉంటారని తెలుస్తోంది. తన పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రైల్వే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34Sg2C9
YS Jagan: ఢిల్లీకి వైఎస్ జగన్: హడావుడిగా అపాయింట్ మెంట్..రెండు రోజులు అక్కడే
Related Posts:
నెల్లూరులో సైకిళ్ల పంపిణీ! వాటిపై చంద్రబాబు ఫొటో: అడ్డుకున్న వైఎస్ఆర్ సీపీ నేతలునెల్లూరు: ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఎన్నికల ప్రవర్తన నియామవళి అమల్లో ఉంది. అయినప్పటికీ.. తెలుగుదేశం పార్టీ నాయకులు అవేమీ పట్టించుకోవట్లేదని, ఓటర… Read More
తప్పిదాలే శాపాలు..పవన్ దయాదాక్షిణ్యాల కోసం కామ్రేడ్లు: ఉనికి కోసం పాట్లుఅమరావతి: ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. వచ్చేనెల ఈ పాటికి పోలింగ్ కూడా పూర్తయి ఉంటుంది. రాజకీయ నేతల భవితవ్యం ఈవీఎంలల్లో నిక్షిప్తమై ఉంటుంది. పోలింగ్ … Read More
లైంగిక దాడి ముఠా వెనుక తమిళ హీరో ? అన్నాడీఎంకే నుంచి నాగరాజు సస్పెండ్చెన్నై : తమిళనాడులో సంచలనం సృష్టించిన లైంగిక దాడుల వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ దాడుల వెనుక అన్నాడీఎంకే నేత నాగరాజుతోపాటు తమిళ హీరో ప్రోద్బలం ఉందన… Read More
వామ్మో పాపనే మరచిపోయింది : విమానం అత్యవసర ల్యాండింగ్, వీడియో వైరల్దుబాయ్ : సాధారణంగా మతిమరపు ఉంటుంది. కొందిరికీ కొంచెం అయితే .. మరికొందరికీ అది ఎక్కువగా ఉంటుంది. జీవనశైలి, పని ఒత్తిడి వల్ల కూడా త్వరగా మరిచిపోతున్నాం.… Read More
యాదాద్రి బ్రహ్మోత్సవాలు .. కృష్ణావతారంలో ఊరేగిన స్వామి ... నేడు వటపత్ర సాయిగా దర్శనంయాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల వేడుకలు భక్త జన సందోహం నడుమ చాలా ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా నాలు… Read More
0 comments:
Post a Comment