న్యూఢిల్లీ: హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ లో వెటర్నరి డాక్టర్ దిశపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి, హత్యకు పాల్పడిన నలుగురు కామాంధులను ఎన్ కౌంటర్ చేసిన ఉదంతంపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో దాఖలైన ప్రజా వ్యాజ్యం (పిల్).. బుధవారం విచారణకు రానుంది. ఈ ఎన్ కౌంటర్ కు దిశా నిర్దేశం చేసినట్లుగా భావిస్తోన్న సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జన్నార్ స్వయంగా విచారణకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2sfeu6O
Tuesday, December 10, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment