న్యూఢిల్లీ: హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ లో వెటర్నరి డాక్టర్ దిశపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి, హత్యకు పాల్పడిన నలుగురు కామాంధులను ఎన్ కౌంటర్ చేసిన ఉదంతంపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో దాఖలైన ప్రజా వ్యాజ్యం (పిల్).. బుధవారం విచారణకు రానుంది. ఈ ఎన్ కౌంటర్ కు దిశా నిర్దేశం చేసినట్లుగా భావిస్తోన్న సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జన్నార్ స్వయంగా విచారణకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2sfeu6O
సుప్రీంకోర్టుకు సజ్జన్నార్: ఎన్ కౌంటర్ పై పిల్.. రేపే విచారణ: చీఫ్ జస్టిస్ సహా త్రిసభ్య ధర్మాసనం..!
Related Posts:
నేడు సీడబ్ల్యూసీ సమావేశం... అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా..?ఢిల్లీ: లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఘోర పరాజయం చూసిన కాంగ్రెస్ పార్టీ ఓటమికి గల కారణాలను ఆత్మపరిశీలన చేసుకుంటోంది. ఇందులో భాగంగానే శనివారం కాంగ్రెస్… Read More
జగన్పై దాడి కేసులో నోరు విప్పిన కోడి కత్తి శ్రీను : అది ప్రమాదమే.. నన్ను కాపాడింది జగనే!కోడి కత్తి కేసులో ఏడు నెలల పాటు జైలు శిక్ష అనుభవించి బెయిల్పై రాజమండ్రి సెంట్రల్ జైలు పై విడుదలయ్యాడు శ్రీనివాస్. తాను ఎయిర్పోర్టులో కుక్గా పనిచేస్… Read More
బీజేపీ , నిజామాబాద్ ఎంపీ అరవింద్ ముందుంది అసలు టాస్క్ .. ఇల్లలకగానే పండుగ కాదునిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎంపీగా విజయం సాధించిన ధర్మపురి అరవింద్ ఇల్లలకగానే పండగ కాదు అని అంటున్నారు నిజామాబాద్ ప్రజలు. ఎందుకంటే తెలంగాణ… Read More
ఏపీలో రామరాజ్యం ప్రారంభమైంది .. జగన్ సీఎం కావటంపై రమణ దీక్షితులుఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలన అంతమైందని, రామరాజ్యం ప్రారంభమైందని టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు పేర్కొన్నారు . రమణ దీక్షితులు తిరుమలలో విలేక… Read More
చంద్రబాబుకు జగన్ ఫోన్ : నేడు కేసీఆర్..రేపు మోదీతో భేటీ: ప్రమాణ స్వీకారాహ్వానం..సహకారం..!ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి జగన్ కార్యాచరణ వేగవంతం చేసారు. ఈనెల 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ద్వారా తన లక్ష్యాలను..ఉద్దేశాలను స్పష్టం చ… Read More
0 comments:
Post a Comment