Tuesday, December 3, 2019

షాకింగ్: మధ్యాహ్న భోజనంలో చచ్చిన ఎలుక.. విద్యార్థులకు అస్వస్థత

లక్నో: ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. బడి పిల్లలకు షోషకాలతో కూడిన ఆహారం అందించాల్సిన అధికారులు అలసత్వం ప్రదర్శించారు. బడి పిల్లలకు ప్రభుత్వం అందించే మధ్యాహ్న భోజనంలో చచ్చిన ఎలుక దర్శనమిచ్చింది. సోన్ భద్రలో ఒక లీటరు పాలల్లో 20 లీటర్ల నీటిని కలుపుతూ 80 మంది విద్యార్థులకు ఇచ్చిన ఘటన మరువక ముందే... మిడ్ డే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/381NrfH

Related Posts:

0 comments:

Post a Comment