తిరుపతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తిరుపతిలో జనసేన పార్టీ కార్యకర్తలు, న్యాయవాదులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. వైసీపీ నాయకులపైనా తీవ్ర విమర్శలు చేశారు. మోడీ, అమిత్ షాలే ఈ దేశానికి కరెక్ట్: తల ఎగిరిపోతుందని తెలిసినా అంటూ పవన్ కళ్యాణ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34NNEBc
వందలరోజులు జైల్లో ఉన్న జగనే సీఎం అయ్యారు: అద్భుతాలు ఆశించొద్దంటూ పవన్ కళ్యాణ్
Related Posts:
అమరావతి పేరు వింటేనే జగన్ రెడ్డి వణికిపోతున్నారు.. మహోద్యమంగా అమరావతి పోరు : లోకేష్ స్పష్టంఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అమరావతిలో ఆందోళనకు కారణమైన విషయం తెలిసిందే. రాష్… Read More
జగన్, రఘురామ పోరుతో కేంద్రం ట్విస్ట్ లు-సీబీఐ కేంద్రంగా-బీజేపీపై పోరు వెనుక ?ఏపీలో వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీపైనా ధిక్కార స్వరం వినిపిస్తున్న ఎంపీ రఘురామకృష్ణంరాజుతో సీఎం జగన్, విజయసాయిరెడ్డి సాగిస్తున్న పోరు పతాకస్దాయికి చేర… Read More
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేశవరావు కన్నుమూత: సీఎం కేసీఆర్ సంతాపంహైదరాబాద్: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి కేశవరావు(60) కన్నుమూశారు. అనారోగ్యంతో యశదో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం ఉదయం తుదిశ్వాస… Read More
Lady police: లేడీ పోలీసుకు కూల్ డ్రింక్ ఇచ్చిన ఎస్ఐ, మత్తులో ఉంటే మజా చేశాడు, ఎస్ఐ దూలతీరింది !న్యూఢిల్లీ/చెన్నై: సామాన్య ప్రజలకు రక్షణ కల్పించి వారి కష్టాలను తీర్చడానికి ప్రభుత్వం అతనికి స్పెషల్ సెల్ విభాగంలో ఎస్ఐ ఉద్యోగం ఇచ్చింది. ఎస్ఐగా ఉద్యో… Read More
కేసీఆర్కు షాకిస్తారా?: వైఎస్ షర్మిల భర్త అనిల్ కుమార్తో ఎమ్మెల్యే రాజయ్య భేటీ, ఏం చర్చించారు?హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల రా… Read More
0 comments:
Post a Comment