Friday, February 15, 2019

ప్ర‌ధాని రేసులో చంద్ర‌బాబూ ఉన్నారు : కేసీఆర్ తో మాట్లాడా: మ‌మ‌తా కీల‌క వ్యాఖ్య‌లు..

మ‌మ‌తా బెనర్జీ కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. రాష్ట్రప‌తి రామ్‌నాధ్ కోవింద్ ను క‌లిసిన మ‌మ‌తా..జాతీయ స్థాయ రాజ‌కీయాల పై స్పందించారు. తాను ప్ర‌దాని ప‌ద‌విని ఆశిస్తున్న‌ట్లు కాద‌ని..ప్ర‌ధాని ప‌ద‌వికి రాహుల్ తో పాటుగా పవార్.. ఫ‌రూఖ్‌.. చంద్ర‌బాబూ ఉన్నారంట చేసిన కామెంట్ ఇప్పుడు ఏపి లో హాట్ టాపిక్‌గా మారింది. ప్ర‌ధాని రేసులో వారంతా ఉన్నారు..సార్వత్రిక ఎన్నికలకు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2V3ixfV

0 comments:

Post a Comment