Thursday, August 15, 2019

కాశ్మీర్ లో మోడీ, అమిత్ షా రాజతంత్రం ఫలించింది, రాజకీయం చేస్తారా ?: రజనీకాంత్ !

చెన్నై: కాశ్మీర్ లో ఆర్టికల్ 370 ఆంశంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా చాకచక్యంగా అనుకున్న పని పూర్తి చేశారని సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాలు కృష్ణార్జునులు అని రజనీకాంత్ మరోసారి అన్నారు. చెన్నైలోని పోయెస్ గార్డెన్ లోని నివాసంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OZn5FQ

Related Posts:

0 comments:

Post a Comment