చెన్నై: కాశ్మీర్ లో ఆర్టికల్ 370 ఆంశంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా చాకచక్యంగా అనుకున్న పని పూర్తి చేశారని సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాలు కృష్ణార్జునులు అని రజనీకాంత్ మరోసారి అన్నారు. చెన్నైలోని పోయెస్ గార్డెన్ లోని నివాసంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OZn5FQ
కాశ్మీర్ లో మోడీ, అమిత్ షా రాజతంత్రం ఫలించింది, రాజకీయం చేస్తారా ?: రజనీకాంత్ !
Related Posts:
తదుపరి సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ- రాష్ట్రపతి ఆమోదం- ఏప్రిల్ 24న బాధ్యతలుసుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణను తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తిగా సిఫార్సు చేస్తూ ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే పంప… Read More
5 రాష్ట్రాల్లో కొనసాగుతోన్న పోలింగ్ -కూతుళ్లతో కలిసి ఓటేసిన కమల్ -అస్సాంలో మళ్లీ భూకంపందేశంలో మినీ సంగ్రామంగా భావిస్తోన్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి తమిళనాడు, కేరళ,… Read More
తిరుపతి ప్రచారంలోకి చంద్రబాబు- ఎల్లుండి నుంచి 8 రోజుల పాటు- 7 సభలుఏపీలో ప్రతిష్టాత్మకంగా మారిన తిరుపతి ఉపఎన్నిక ప్రచారంలోకి టీడీపీ అధినేత చంద్రబాబు అడుగుపెట్టనున్నారు. ఇప్పటివరకూ టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మి విజయం క… Read More
Lady: ఆటోలో పక్కసీటులో అందమైన మహిళ, చేతికి ఫుల్ గా పనిచెప్పిన ప్రయాణికుడు, చివరికి ?చెన్నై: కొడుకు అనారోగ్యంతో ఉండటంతో ఆ మహిళ ఆసుపత్రికి బయలుదేరింది. షేర్ ఆటోలో వెళ్లడానికి ఆ మహిళ ఓ ఆటో ఎక్కింది. పాపం అనారోగ్యంతో ఉన్న కొడుకును ఆసుపత్ర… Read More
షాకింగ్: చిన్నమ్మను చంపేశారు -ఓటరు జాబితా నుంచి శశికళ పేరు తొలగింపు -ఈసీతో సర్కారు కుట్రన్న టీవీవీప్రజాస్వామిక పండుగగా భావించే ఎన్నికల ప్రక్రియలో అక్రమ వ్యవహారాలకూ కొదువుండదు. చాలా సార్లు రాజకీయ పార్టీలు గీత దాటి వ్యవహరిస్తే.. కొన్ని సార్లు ఈసీనే అ… Read More
0 comments:
Post a Comment