Thursday, August 15, 2019

పార్టీ కార్యాలయాల్లో పంద్రాగస్ట్ : జాతీయ జెండాలను ఆవిష్కరించిన నేతలు

హైదరాబాద్ : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గోల్కొండ కోటపై త్రివర్ణ పతాకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. వివిధ పార్టీ కార్యాలయాలు, అధికార భవనాల్లో ముఖ్య నేతలు జెండా వందనం చేశారు. 73వ స్వాతంత్ర్య వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఉగ్ర దాడుల జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో .. పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడే తనిఖీలు చేపట్టారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yYqutx

Related Posts:

0 comments:

Post a Comment