Wednesday, December 25, 2019

ఇరుక్కున్న చంద్రబాబు.. ఆ పర్యటన రద్దుకు కారణమిదే..?

ఏపీలో రాజకీయమంతా ముఖ్యమంత్రి జగన్ చేసిన మూడు 'రాజధానులు' ప్రకటన చుట్టే తిరుగుతోంది. మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు అని అక్కడి రైతులు, మూడు రాజధానులతోనే సమగ్రాభివృద్ది సాధ్యమని వైసీపీ నేతలు వాదిస్తున్నారు. ప్రతిపక్ష టీడీపీ అమరావతిలోనే రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తోంది. అయితే అదే టీడీపీలో గంటా లాంటి కీలక నేతలు పార్టీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MreQPh

Related Posts:

0 comments:

Post a Comment