Thursday, August 15, 2019

ఇమ్రాన్ ఖాన్ ఘాటు ట్వీట్లు: గుజరాత్‌లోలా కశ్మీర్‌లో కూడా ముస్లింలు లేకుండా చేస్తారా..?

ఇస్లామాబాద్ : జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేశాక పొరుగు దేశం ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్‌పై తన అక్కసును వెల్లగక్కుతూనే ఉన్నారు. అంతర్జాతీయ సమాజంలో భారత్‌‌ను చెడ్డ చేయాలని చూసి చతికిలపడ్డ ఇమ్రాన్ ఖాన్.... తాజాగా కశ్మీర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కశ్మీరీలో నివసిస్తున్న ముస్లింల కోసం ఎందాకైనా వెళతామని వ్యాఖ్యానించారు. అవసరమైతే యుద్ధం కూడా చేస్తామని హెచ్చరించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OUZJRG

Related Posts:

0 comments:

Post a Comment