బెంగాల్ : పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో కొందరు అల్లరిమూకలు చేరి కావాలనే హింసకు పాల్పడుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానాలు నిజమే అని బెంగాల్లో బుధవారం జరిగిన ఘటన రుజువు చేస్తోంది.బుధవారం రోజున ఆందోళనకారుల ముసుగులో కొందరు సంఘ్ పరివార్ వ్యక్తులు ఓ రైలింజన్పైకి రాళ్లు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tGe9ek
ఆందోళనకారుల ముసుగులో రైలింజన్పై దాడి..ఆరుగురు సంఘ్ పరివార్ వ్యక్తులు అరెస్టు
Related Posts:
కశ్మీర్లో ఘాతుకం: మహిళా పోలీస్ అధికారిని కాల్చి చంపిన మిలిటెంట్లుజమ్ముకశ్మీర్ : కశ్మీర్లో మరోసారి తుపాకుల మోత వినిపించింది. దక్షిణ కశ్మీర్లోని షోపియన్ జిల్లాలోని వేహిల్ ఏరియాలో మిలిటెంట్లు కాల్పులకు తెగబడ్డారు. ఇం… Read More
తెలంగాణ లోక్ సభ బరిలో జనసేన..! అభ్యర్థుల బయోడేటాల పరిశీలనలో గబ్బర్ సింగ్..!!హైదరాబాద్ : తెలుగు బాష లెక్క జనసేన ఆడా ఉంటది.. ఇప్పుడు ఈడా ఉంటది. తెలంగాణ లోక్ సభ ఎన్నికలో పోటీ చేసేందుకు జనసేన సన్నాహాలు చేస్తోంది. లోక్ స… Read More
గులాబీ సీజనల్ ఆఫర్..! క్లియరెన్స్ సేల్ దిశగా తెలంగాణ కాంగ్రెస్...!!తెలంగాణలో తెలుగుదేశం కథ దాదాపు క్లైమాక్స్ కు చేరుకుంది. ఇక మిగిలిన మరో రాజకీయ పార్టీ కాంగ్రెస్ పరిస్థితి కూడా దాదాపు అదే బాటలో పయనిస్తోంది. వ… Read More
ఖతర్నాక్ పాలిటిక్స్..... మామ టీఆర్ఎస్ .. అల్లుడు కాంగ్రెస్ఇప్పుడు తెలంగాణా రాజకీయాల్లో మామ అల్లుళ్ళ రాజకీయం పై పెద్ద చర్చ జరుగుతుంది. కేసీఆర్ , హరీష్ రావు అనుకునేరు .. కాదు ఎర్రబెల్లి , ఆయన అల్లుడు మదన్ మోహన్… Read More
జమ్మలమడుగు వెళ్లటమే ఆయన చేసిన పాపం : నాన్న మరణం పైనా : జగన్ సంచలన ఆరోపణలు..!వైయస్ వివేకానం రెడ్డి హత్య పై సిబిఐ విచారణ చేయాలని గవర్నర్ ను కోరారు వైసిపి అధినేత జగన్. వివేకా హత్య ప్రభుత్వ మద్దతు తోటే జరిగిందని ఆరో… Read More
0 comments:
Post a Comment