దిశ హత్య కేసు నిందితులపై ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చిందో సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ వివరించారు. సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం వెళ్లిన సమయంలో నిందితులు నలుగురు తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా కాల్పులు జరిపామనిపేర్కొన్నారు. అంతేకాదు ఈ నలుగురికి ఇతర రాష్ట్రాల్లో జరిగిన నేరాలతో సంబంధాలు ఉన్నాయని అనుమానించారు. కొన్ని కేసులను చూస్తుంటే తనకు అనుమానం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OVp5N9
Friday, December 6, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment