దిశ హత్య కేసు నిందితులపై ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చిందో సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ వివరించారు. సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం వెళ్లిన సమయంలో నిందితులు నలుగురు తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా కాల్పులు జరిపామనిపేర్కొన్నారు. అంతేకాదు ఈ నలుగురికి ఇతర రాష్ట్రాల్లో జరిగిన నేరాలతో సంబంధాలు ఉన్నాయని అనుమానించారు. కొన్ని కేసులను చూస్తుంటే తనకు అనుమానం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OVp5N9
disha case encounter:దిశనే కాదు, తెలంగాణ, ఏపీ, కర్ణాటకలోనూ నిందితుల ఆగడాలు:సీపీ
Related Posts:
స్మగ్లర్గా మారిన ఎయిర్హోస్టెస్..! బంగారం ఎందులో తెచ్చిందో తెలుసా...?బంగారం స్మగ్లింగ్ అనేది ఓ సమస్యగా మారిపోయింది. ఇప్పటికే భారత్ ఆర్ధిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న సంధర్భంలో పన్నులు లేకుండా బంగారాన్ని విదేశాల నుండి … Read More
పచ్చని చెట్ల మధ్య పవన్ కళ్యాణ్: లుంగీలో గోవుల మధ్య గోపాలుడిలా!(వీడియో)హైదరాబాద్: జనసేన చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమానికి 'వన రక్షణ' అనే పేరు పెట్టారు ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్. వన రక్షణ కార్యక్రమానికి కార్తీక మాస… Read More
ఈఎస్ఐలో మరో స్కాం: హెచ్ఐవీ మెడికల్ కిట్ల పేరుతో, కోటి 76 లక్షలు స్వాహా...ఈఎస్ఐలో మరో స్కాం బయటపడింది. నకిలీ బిల్లులతో మాజీ డైరెక్టర్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ పద్మ రూ. కోట్ల కుంభకోణం వెలుగుచూసిన సంగతి తెలిసిందే. కేసు నమ… Read More
కేసీఆర్ నాలెడ్జ్ సెంటర్స్.. పెద్దపల్లి జిల్లాలో వినూత్న ప్రయోగంకరీంనగర్ : పెద్దపల్లి జిల్లాలో స్కూల్ పిల్లల కోసం వినూత్న ప్రయోగానికి తెర తీశారు టీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ విజ్ఞాన కేంద్రం పేరుతో కొత్త కార్యక్రమానికి శ… Read More
భగినీ హస్త భోజనం అంటే ఏమిటి? అలా ఎందుకు చేయాలి?డా.యం.ఎన్.చార్య -హైదరాబాద్ - ఫోన్: 9440611151 కార్తీక మాసంలో శుద్ద విదియ తిధి నాడు వచ్చే రోజుకు భగినీ హస్త భోజనము లేక అన్నా చెల్లెలు పండుగ అంటారు. ఇది… Read More
0 comments:
Post a Comment