Friday, December 6, 2019

వారికి భారత పౌరసత్వం భరోసా కల్పిస్తుంది: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: తమ సొంతదేశాల్లో వివక్షకు గురవుతున్న వారికి భారత పౌరసత్వం ఒక భరోసాను ఇస్తుందని చెప్పారు ప్రధాని మోడీ. అంతేకాదు రేపటి వారి జీవితంకు గ్యారెంటీని ఇస్తుందని ప్రధాని వ్యాఖ్యానించారు. హిందుస్తాన్‌టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో పాల్గొన్న ప్రధాని... పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్‌ నుంచి వివక్షకు గురై భారత్‌కు వచ్చిన హిందువులకు భారత పౌరసత్వం కల్పించేలా పౌరసత్వ బిల్లుకు సవరణలు తీసుకొచ్చామని ప్రధాని అన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33QCJ8E

0 comments:

Post a Comment