న్యూఢిల్లీ: తమ సొంతదేశాల్లో వివక్షకు గురవుతున్న వారికి భారత పౌరసత్వం ఒక భరోసాను ఇస్తుందని చెప్పారు ప్రధాని మోడీ. అంతేకాదు రేపటి వారి జీవితంకు గ్యారెంటీని ఇస్తుందని ప్రధాని వ్యాఖ్యానించారు. హిందుస్తాన్టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్లో పాల్గొన్న ప్రధాని... పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్ నుంచి వివక్షకు గురై భారత్కు వచ్చిన హిందువులకు భారత పౌరసత్వం కల్పించేలా పౌరసత్వ బిల్లుకు సవరణలు తీసుకొచ్చామని ప్రధాని అన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33QCJ8E
వారికి భారత పౌరసత్వం భరోసా కల్పిస్తుంది: ప్రధాని మోడీ
Related Posts:
ఉద్యోగాల్లేవు, ఆర్థిక వ్యవస్థ కుదేలు: అన్నిటికీ ఒకే కారణం అది ఇదే..!2016లో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన పెద్ద నోట్ల కారణంగానే ఈ రోజు భారత్లో ఇటు పరిశ్రమలు అటు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని హార్వర్డ్ యూనివర్శిటీకి చెంద… Read More
ఒక్కసారిగా కుప్పకూలిన వంతెన: నదిలో పడిన వాహనాలు(వీడియోస్)గాంధీనగర్: గుజరాత్లోని జూనాగఢ్లోని మలంక గ్రామంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే ఓ నదిపై ఉన్న వంతెన కుప్పకూలింది. దీంతో ఆ వంతెనపై ప్ర… Read More
మానసిక ఒత్తిడితో భారత్లో ఏటా ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే..?అక్టోబర్ 10వ తేదీన వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెంటల్ హెల్త్ సంస్థ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంగా పాటిస్తోంది. 1992 నుంచి ఇలా పాటించడం జరుగుతోంది. ప్రతి ఏట… Read More
జైల్లో రవిప్రకాశ్ను కలిసిన ఎంపీ రేవంత్రెడ్డిచంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ను కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్రెడ్డి కలిశారు. అరెస్ట్కు సంబంధించిన అంశాలపై రవిప్రక… Read More
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు జనసేన మద్దతు .. ఉద్యోగుల తొలగింపు కరెక్ట్ కాదన్న పవన్ఆర్టీసీ కార్మికులను ఉద్యోగాల నుండి తొలగించాలనే నిర్ణయాన్ని తప్పు పడుతూ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఆర్టీసీ కార్మికులకు తమ మద్దతు తెలుపుతున్నాయి. తెల… Read More
0 comments:
Post a Comment