న్యూఢిల్లీ: తమ సొంతదేశాల్లో వివక్షకు గురవుతున్న వారికి భారత పౌరసత్వం ఒక భరోసాను ఇస్తుందని చెప్పారు ప్రధాని మోడీ. అంతేకాదు రేపటి వారి జీవితంకు గ్యారెంటీని ఇస్తుందని ప్రధాని వ్యాఖ్యానించారు. హిందుస్తాన్టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్లో పాల్గొన్న ప్రధాని... పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్ నుంచి వివక్షకు గురై భారత్కు వచ్చిన హిందువులకు భారత పౌరసత్వం కల్పించేలా పౌరసత్వ బిల్లుకు సవరణలు తీసుకొచ్చామని ప్రధాని అన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33QCJ8E
వారికి భారత పౌరసత్వం భరోసా కల్పిస్తుంది: ప్రధాని మోడీ
Related Posts:
కొడంగల్ లో ఎన్నికల్లో పట్టుబడ్డ నగదుపై విచారణకై విజ్ఞప్తి ..దీని వెనుక రేవంత్ హస్తం ఉందాతెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ముగిసి దాదాపు మూడు నెలలు కావస్తుంది. అయినా కొడంగల్ పంచాయితీ మాత్రం తీరడం లేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొడంగల్ నియోజకవర్గం… Read More
టీడిపి ఎమ్మెల్యే ప్రగతి భవన్ లో ప్రత్యక్షం..! ఉలిక్కి పడ్డ కాంగ్రెస్ పార్టీ..!!హైదరాబాద్ : ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే..! తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి. తెలుగుదేశం పార్టీకి అత్యంత విశ్వాస పాత్రుడు. ఐతే తెల… Read More
చేవెళ్ల లోక్ సభపై కన్నేసిని గులాబీ నేతలు..! నాయకుల మద్య నెలకొన్న తీవ్ర పోటీ..!!హైదరాబాద్ : తెలంగాణలో లోక్ సభ ఎన్నికల వేడి మొదలైంది. అన్ని పార్టీలతో పాటు అదికార పార్టీలో సైతం పోటీ చేసేందుకు అభ్యర్థులు ఆసక్తి చూపిస్తున్నారు… Read More
వాయుసేన,నేవీ దళాధిపతులకు సెక్యూరిటీ పెంపు..జెడ్ ప్లస్ క్యాటగిరీలో ధనోవా, సునీల్లాంబాఢిల్లీ: భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారతవాయుసేన, నేవీ అధిపతులకు భద్రతను పెంచాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంద… Read More
జగ్గారెడ్డి సంచలనం..! వరుసగా రెండు, మూడు సార్లు ఓడిపోతే టికెట్ ఇవ్వొద్దని రాహుల్ కి లేఖ..!!హైదరాబాద్ : ఎప్పుడు ఏ సంచలన వార్త బహిర్గతం చేస్తాడో తెలియని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మరో సంచలన వార్త చెప్పారు. ఆ వార్త ఇప్పుడు కాంగ్రెస్ పా… Read More
0 comments:
Post a Comment