హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దేవంలో సచివాలయానికి రాని ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనని ఆయన దుయ్యబట్టారు. కేసీఆర్ సర్కారు రెండోసారి అధికారం చేపట్టి ఏడాది పూర్తైన సందర్భంగా శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రెండోసారి అధికారం చేపట్టిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PVZ2Gs
ఆ ఘనత కేసీఆర్దే: టీఆర్ఎస్ ఏడాది పాలనపై దాసోజు శ్రవణ్ ఫైర్
Related Posts:
మద్యం దుకాణం బంద్ చేస్తారా, లేదా మమ్మల్నే తాగమంటారా ! హర్యానా మహిళల వినూత్న నిరసనమద్యం మహమ్మారి మహిళల జీవితాల్లో ఎంత చీకటి నిప్పుతుందో అందరకి తెలుసు. అలాంటీ మద్యాన్ని నిషేధించడం కోసం అనేక పోరాటాలు ఆందోళనలు కొనసాగిన విషయం తెలిసిందే … Read More
ప్రియుడికి నిప్పంటించిన ప్రియురాలు ! యూపిలో రివర్స్ఉత్తర ప్రదేశ్ లో ఇద్దరు మైనర్ల మధ్య ప్రేమ వ్యవహారం ఓ యువకున్ని బలి తీసుకుంది. తనను పెళ్లి చేసుకుంటావా లేదా అని వేధించే యువకుడు ప్రాణాలు కొల్పోయాడు. ప్… Read More
మారుతిరావు బయటకు రావడంతో తన కుటుంబం ప్రమాదంలో పడిందన్న అమృత వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటి?నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో గతేడాది సెప్టెంబర్ 14న జరిగిన పరువు హత్య కేసు సంచలనం సృష్టించింది. కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో అమృతతో పాటు ఆస్పత్రి… Read More
కూకట్పల్లిలో స్టూడెంట్స్ వార్! అమ్మాయి కోసం కొట్టుకున్న రెండు గ్యాంగ్స్!హైదరాబాద్ : వాళ్లంతా స్టూడెంట్స్.. ఫేర్వెల్ పార్టీలో ఎంజాయ్ చేశారు. ఇంతలో చిన్న గొడవ జరిగింది. అది కాస్తా చినికి చినికి గాలి వానగా మారింది. ఓ యువకుడు… Read More
72 స్థానాలు, 961 మంది అభ్యర్థులు.. బరిలో హేమాహేమీలు.. రేపే నాలుగో విడత పోలింగ్ఢిల్లీ : ఏడు విడతల లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశ పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. శనివారం నాటితో ప్రచారం ముగియడంతో.. బరిలో నిలిచిన అభ్యర్థులు సోమవార… Read More
0 comments:
Post a Comment