హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దేవంలో సచివాలయానికి రాని ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనని ఆయన దుయ్యబట్టారు. కేసీఆర్ సర్కారు రెండోసారి అధికారం చేపట్టి ఏడాది పూర్తైన సందర్భంగా శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రెండోసారి అధికారం చేపట్టిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PVZ2Gs
ఆ ఘనత కేసీఆర్దే: టీఆర్ఎస్ ఏడాది పాలనపై దాసోజు శ్రవణ్ ఫైర్
Related Posts:
hantavirus: ఎలుకల ద్వారా వ్యాప్తి.. కరోనా కన్నా డేంజరస్ హంటా.. మరణశయ్యపై 32 మంది..కష్టాలన్నీ కూడబలుక్కుని ఒకేసారి మీదపడతాయన్నట్లు.. మానవాళి మనుగడకు మరిన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచాన్ని గజగజలాడిస్తోన్న కరోనా వైరస్ మం… Read More
జనతా కర్ఫ్యూతో జనాలకు సినిమా.. ఆన్ లైన్ డెలివరీల అడ్డగింతతో రోడ్లపైకి రాలేక సతమతం..నానాటికీ పెరుగుతున్న కరోనా వైరస్ ప్రభావంతో దేశవ్యాప్తంగా ఏప్రిల్ 15 వరకూ లాక్ డౌన్ విధించడంతో జనం రోడ్లపైకి రాలేని పరిస్ధితి. నిత్యావసరాల కోసం ఉదయం మూ… Read More
సీఎం పదవికి రాజీనామా నాడే కరోనా కాటు? క్వారంటైన్లో కమల్నాథ్.. ఎంపీలో టెన్షన్వచ్చింది విమానంలోనే అయినా కరోనా ఎవర్నీ వదలట్లేదు. సామాన్యుడి నుంచి సీఎం స్థాయి వ్యక్తుల దాకా వైరస్ టెస్టులకు వెనుకాడట్లేదు. మధ్యప్రదేశ్ లో ఒక జర్నలిస్… Read More
భారత తొలి కరోనా టెస్టింగ్ కిట్ రెడీ: ధర రూ. 80వేలు, 100 మందికి పరీక్షలు చేయొచ్చుముంబై: మహారాష్ట్రలోని పుణెకు చెందిన మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ దేశీయంగా తొలి కొవిడ్-19 టెస్టింగ్ కిట్ తయారు చేసింది. దీనికి ఇండియ… Read More
కరోనాపై యుద్ధానికి బీజేపీ సైతం .. కేసీఆర్ కు లేఖ రాసిన బీజేపీ చీఫ్కరోనా పై దేశం పోరాటం సాగిస్తుంది. అయినా కరోనా కోరలు చాస్తూనే ఉంది .తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది . ఇక దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించినా కరోనా కేసు… Read More
0 comments:
Post a Comment