కరోనా పై దేశం పోరాటం సాగిస్తుంది. అయినా కరోనా కోరలు చాస్తూనే ఉంది .తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది . ఇక దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించినా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. ఇక తెలంగాణా రాష్ట్రంలో కూడా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ రోజుకి మొత్తం 36 కరోనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dq7p6L
Tuesday, March 24, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment