రాజధాని మార్పుపై ఊహాగానాలు పీక్ స్టేజీకి చేరిన నేపథ్యంలో.. అధికార వైసీపీ, విపక్ష టీడీపీ నేతల మధ్య మాటలయుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. రాజధాని మార్పుపై జీఎన్ రావు కమిటీ సిఫారసుతో ఏపీ భగ్గమంటోంది. ఇంతలో కొందరు టీడీపీ నేతలు.. వైసీపీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై వైసీపీ ఎమ్యెల్యే విడుదల రజనీ తీవ్రంగా స్పందించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Zndpqd
Wednesday, December 25, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment