వచ్చింది విమానంలోనే అయినా కరోనా ఎవర్నీ వదలట్లేదు. సామాన్యుడి నుంచి సీఎం స్థాయి వ్యక్తుల దాకా వైరస్ టెస్టులకు వెనుకాడట్లేదు. మధ్యప్రదేశ్ లో ఒక జర్నలిస్టుకు పాజిటివ్ అని తేలడంతో యావత్ రాష్ట్రం ఒక్కసారే ఉలిక్కిపడింది. ఎందుకంటే ఆ జర్నలిస్టు ఇటీవలే వీవీఐపీల ప్రెస్ మీట్లకు హాజరయ్యాడు. సదరు వీవీఐపీలు తమకంటే పెద్దవాళ్లనూ కలిసిన దాఖలాలుండటంతో పరిస్థితి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JqzVYh
సీఎం పదవికి రాజీనామా నాడే కరోనా కాటు? క్వారంటైన్లో కమల్నాథ్.. ఎంపీలో టెన్షన్
Related Posts:
వారసుడిని కనాల్సిందే... నాతో ఉండు... కోడలికి మామ లైంగిక వేధింపులు...ఆమెది ప్రేమ వివాహం. ఇద్దరు పిల్లల తల్లి. అయితే కొడుకును కనలేదన్న కారణంతో భర్త తరుచూ వేధించడం మొదలుపెట్టాడు. దీంతో మామయ్యతో చెప్తే కాస్త మందలిస్తాడని భ… Read More
నో వార్.. నో పీస్! ఏ పరిస్థితినైనా ఎదుర్కొంటాం, సిద్ధంగా ఉన్నాం: ఐఏఎఫ్ చీఫ్ భదౌరియాన్యూఢిల్లీ: సరిహద్దుల్లో చైనా ఎలాంటి దుస్సాహాసాలకు పాల్పడినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని భారత వైమానిక దళం(ఐఏఎఫ్) అధిపతి, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కే… Read More
మూడు రోజుల మణిక్కం టూర్ విజయవంతమైందా..?టీ కాంగ్రెస్ లో వ్యక్తమవుతున్న బిన్నాభిప్రాయాలు.!హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొత్త వ్యవహారాల ఇంఛార్జ్ మణిక్కం ఠాగూర్ కొత్త జోష్ నింపారా..? నేతలు మధ్య ఉత్సాహ వాతావరణాన్ని తీసుకురాగలిగారా..?… Read More
సోనూసూద్కు అరుదైన పురస్కారం: వరించిన అంతర్జాతీయ అవార్డుసోనూసూద్.. ఏ ప్రతిఫలం ఆశించకుండా సహాయ కార్యక్రమాలు చేశారు. దాదాపు 7 వేల పైచిలుకు మందికి హెల్ప్ చేశారు. సోనూ సూద్ చేసిన సాయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవు… Read More
కరెంట్ బిల్లుల మొత్తం బకాయి ఒకేసారి చెల్లించాలంటున్న అధికారులు.!కట్టలేమంటున్న సామాన్యులు.!హైదరాబాద్ : కరోనా కష్టకాలంలో తెరమీకు వచ్చిన కరెంటు బిల్లుల చెల్లింపు కష్టాలు సామాన్యుడికి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కరోనా వైరస్ ను కట్టడి చేసే క్రమంలో… Read More
0 comments:
Post a Comment