Wednesday, December 25, 2019

జేబుదొంగ కమిట్‌మెంట్: భార్యకు కిలో బంగారు నగలు..పిల్లలకు ఇంటర్నేషనల్ విద్య!

చేసేది దొంగతనాలే అయినా తన భార్య పిల్లలను దర్జగా చూసుకుంటున్నాడు ఓ ఘరాన దోంగ.. హైదరాబాద్‌లోని ఖరీదైన ప్రాంతంలో కిరాయి, భార్య మెడలో కిలోల కొద్ది బంగారం.. లక్షలు పోసి తన సంతానానికి ఇంటర్నేషనల్ స్కూల్లో చదువులు..దీంతో పాటు పలు చోట్ల ప్లాట్లు , ఇతర ఆస్తులను కూడబెట్టిన ఘరాన దోంగను హైదరాబాద్ రైల్వే పోలీసులు పట్టుకున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tSe1bN

Related Posts:

0 comments:

Post a Comment