తెలంగాణ రాష్ట్రంలో తహసీల్దార్ ఆఫీసుల వద్ద రైతుల హంగామా ఆగటం లేదు. ప్రజలు తహసిల్దార్ విజయారెడ్డి సజీవ దహనం ఘటన ఇంకా మర్చిపోలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు పరిస్థితులలో ఏ మాత్రం మార్పు రావటం లేదు .ఇటీవల కరీంనగర్ జిల్లా చిగురుమామిడి తహసీల్దార్ కార్యాలయంలో పెట్రోల్ బాటిల్ తో వెళ్ళిన ఓ రైతు అక్కడ సిబ్బందిని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OEoVK8
Monday, December 2, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment