వ్యవసాయ బిల్లులకు వ్యతరేకంగా రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం దేశవ్యాప్తంగా భారత్ బంద్ జరగబోతోంది. రైతు సంఘాలు పిలుపునిచ్చిన బంద్కు విపక్షాలు కూడా మద్దతు ప్రకటించడంతో రేపు దేశవ్యాప్తంగా ఏం జరగబోతోందన్న ఉత్కంఠ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. భద్రతను కట్టుదిట్టం చేయడం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VSFfcR
Monday, December 7, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment