Monday, December 7, 2020

రేపు భారత్‌ బంద్‌ ఎఫెక్ట్‌- భద్రత కట్టుదిట్టం చేయాలని రాష్ట్రాలకు కేంద్రం సూచన

వ్యవసాయ బిల్లులకు వ్యతరేకంగా రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం దేశవ్యాప్తంగా భారత్‌ బంద్‌ జరగబోతోంది. రైతు సంఘాలు పిలుపునిచ్చిన బంద్‌కు విపక్షాలు కూడా మద్దతు ప్రకటించడంతో రేపు దేశవ్యాప్తంగా ఏం జరగబోతోందన్న ఉత్కంఠ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. భద్రతను కట్టుదిట్టం చేయడం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VSFfcR

0 comments:

Post a Comment