ఆంధ్రప్రదేశ్లో అత్యాచార ఘటనలు కలకలం రేపుతున్నాయి.ఒకేరోజు మూడు వేర్వేరు అత్యాచార ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తూర్పు గోదావరిలో ఓ బాలికపై కన్నతండ్రే అత్యాచారానికి పాల్పడగా... కృష్ణా జిల్లాలో ఓ బాలికపై ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్కి పాల్పడ్డారు. గుంటూరు జిల్లాలో జరిగిన మరో ఘటనలో ఓ మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారం చేశాడు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ మూడు ఘటనలు వెలుగుచూశాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3h3RhuS
తూ.గోలో బాలికపై కన్నతండ్రి అత్యాచారం... కృష్ణా జిల్లాలో బాలికపై ముగ్గురు యువకుల గ్యాంగ్ రేప్...
Related Posts:
పట్నం నరేందర్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలి..! హైకోర్ట్ లో రేవంత్ రెడ్డి పిటీషన్..!!హైదరాబాద్: తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి మౌనముద్రలోకి వెళ్లిపోయారు. అప్పుడప్పుడు… Read More
దారుణం: స్నేహితుడిని చంపి ముక్కలుగా కోసి ఆపై ఏంచేశాడో తెలుసా..?రోజురోజుకీ మానవ సంబంధాలు మరుగున పడుతున్నాయి. అసలు సంబంధాలకు విలువ లేకుండా పోతోంది. ప్రాణాలు అంటే లెక్కలేకుండా పోతోంది. చాలా సింపుల్గా హత్యలకు పాల్పడు… Read More
కొత్త ట్విస్ట్, కాంగ్రెస్కు చిరంజీవి ప్రచారం: పవన్ కళ్యాణ్కు షాకిస్తారా, జనసేనకు భారీ దెబ్బ?అమరావతి: కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ తెలుగు నటుడు చిరంజీవి వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయనున్నారా? తన తమ్ముడ… Read More
కేటీఆర్ సర్! నా కొత్త ఉద్యోగం ఎలా ఉంది: ఫోటో పెట్టి ఉపాసన ట్వీట్హైదరాబాద్: టాలీవుడ్ నటుడు రామ్ చరణ్ తేజ సతీమణి ఉపాసన కామినేని గురువారం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు ఓ ట్వీట్ చేశ… Read More
చంద్రబాబును కలిసిన ఆదిశేషగిరిరావు: మహేష్బాబు ఫ్యాన్స్ను టీడీపీ వైపు లాగుతున్నారా అంటే...అమరావతి: సినీనటుడు కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరి రావు గురు వారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. త్వరలో టీడీపీలో చే… Read More
0 comments:
Post a Comment