ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ఎన్నికల్లో గెలుపు పైన ధీమా వ్యక్తం చేసారు. ఎన్నికల సమయంలో జగన్ కుట్రలకు కేసీఆర్..మోడీ కుతంత్రాలు కలిసాయన్నారు. వైసీపీ ప్రమాణ స్వీకార ముహూర్తం..మంత్రి పదవులు మైండ్గేమ్లో భాగంగా వివరించారు. ఓటింగ్ శాతం తగ్గించేందుకు కుట్ర చేసారని చంద్రబాబు ఆరోపించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2H13rDe
వైసీపీది మైండ్ గేమ్: జగన్ బేరాలు ప్రారంభించారు: గెలుపు మనదే..సీట్లే తేలాలి : చంద్రబాబు ధీమా..
Related Posts:
టీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తారా అంటే ఊహాహ్మక ప్రశ్నలు వద్దన్న చంద్రబాబు .. ఇంకేమన్నారంటే !మే 23 రిజల్ట్స్ డే .. దగ్గర పడుతుంటే జాతీయ రాజకీయ పరిణామాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే సమయంలో జాతీయ రాజకీయాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర … Read More
నటనలో బిగ్ బీ ని మించిన మోదీ..! ప్రధానిగా అమితాబచ్చన్ ని ఎన్నుకావాల్సిందన్న ప్రియాంక..!!మిర్జాపూర్/హైదరబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. మోదీని గొప్ప నటుడిగా ఆమె అ… Read More
రిలాక్స్.....దైవ సన్నిధిలో పీఎం నరేంద్రమోడీ.. కేదార్నాథ్ అలయంలో పూజలుఎన్నికల్లో తుది దశ ప్రచారం ముగినన అనంతరం ప్రధాని నరేంద్రమోడీ దైవభక్తిలో మునిగిపోయాడు..ఆయన శనివారం కేదార్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు.శనివారం ఉదయం అ… Read More
రేసులా దూసుకెళ్తే.. కేసులతో మూసేస్తారు..! యూత్ వేగానికి బ్రేకులు వేయనున్న పోలీసులు..!!హైదరాబాద్: "మేఘాలలో తేలిపొమ్మన్నది.. తూపానులా రెచ్చిపొమ్మన్నది" అనుకుంటూ రయ్యిమని దూసుకెళ్దామనుకుంటున్నారా..? ఇక మీ ఆటలు సాగవు. సరదా రైడ్ కోసం వాహనం … Read More
మోదీ పిరికివాడు..! కాదనుకుంటే తనతో చర్చకు రావాలన్న రాహుల్ గాంధీ..!!ఢిల్లీ/హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ మరోసారి విమర్శల వర్షం కురిపించారు. ప్రధాని మోదీ తొలిసారిగా నేడు మీడియ… Read More
0 comments:
Post a Comment