అనంతపురం: కరువు జిల్లా అనంతపురంలో ఆకలి చావులు దర్శనమిస్తున్నాయి. తినేందుకు ఆహారం లేక ఇద్దరు చిన్నారులు మట్టి తిని మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. ఆకలితో అలమటించి తినేందుకు ఏమీలేక చివరకు మట్టితో కడుపు నింపుకుని శాశ్వతంగా ఆహారానికి దూరమైన ఘటన పలువురిని కదిలిస్తోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Y3pkaM
పాపం పసివాళ్లు: ఆకలికి అలమటించారు.. మట్టితో కడుపునింపుకుని తనువు చాలించారు.
Related Posts:
షాకింగ్ : గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగుల బంగారం మాయం...గాంధీ ఆస్పత్రిలో కొంతమంది కరోనా రోగుల బంగారు ఆభరణాలు మాయమైన ఘటన కలకలం రేపుతోంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురు రోగులు తమ ఆభరణాలు మాయమైనట్లు వై… Read More
కొత్త జాతీయ పార్టీపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు - మిగతా కీలక అంశాలపైనా వివరణదేశంలో అధ్యక్ష తరహా పాలన, జాతీయ పార్టీలు మాత్రమే లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసేలా నిబంధనల మార్పు కోసం బీజేపీ ప్రయత్నిస్తోందని, దానికి పోటీగా బీజేపీ, కాంగ… Read More
తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఎన్కౌంటర్: ఇద్దరు మావోయిస్టులు మృతిఖమ్మం: తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులో సోమవారం మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రాద్రికొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్ప అటవీ ప… Read More
మరో ఘోరం: నర్సును ఇంటికి పిలిచి అత్యాచారం, తర్వాతి రోజు పంపించాడు!తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. హోంక్వారంటైన్ పేరుతో తనపై ఆరోగ్య అధికారి అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ మహిళా నర్సు ఫిర్యాదు… Read More
టార్గెట్ 2049... చైనా మిలటరీ స్ట్రాటజీ ఇదే... పాకిస్తాన్తో దోస్తీ,కీలక విషయాలు బహిర్గతం...చైనా తమ సైనిక కార్యకలాపాలు(మిలటరీ లాజిస్టిక్స్ ఫెసిలిటీస్) నిర్వహణ కోసం తమ చిరకాల మిత్రుడు పాకిస్తాన్తో దోస్తీ కట్టినట్లు అమెరికా రక్షణ శాఖ వెల్లడిం… Read More
0 comments:
Post a Comment