హైదరాబాద్ : ప్రాణాంతక వ్యాధుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వైఖరిపై హైకోర్టు సీరియస్ అయింది. అలాంటి రోగాల బారినపడి మరణించిన రోగులకు సంబంధించి వైద్యారోగ్య శాఖ ఇచ్చిన రెండో నివేదికపై న్యాయస్థఆనం అసంతృప్తి వ్యక్తం చేసింది. రిపోర్టులో స్వైన్ ఫ్లూ సోకి మరణించిన వారి వివరాలు లేకపోవడంపై సీరియన్ అయింది. పూర్తి వివరాలతో మరో నివేదిక ఇవ్వాలని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2J3aNZl
స్వైన్ఫ్లూ లెక్కలపై హైకోర్ట్ సీరియస్.. మరో నివేదిక ఇవ్వాలని సర్కారుకు ఆదేశం.. కేంద్రానికి నోటీసులు
Related Posts:
ఢిల్లీ అల్లర్లు: 42కు పెరిగిన మరణాలు.. విడతలవారీగా 144 సడలింపు.. శుక్రవారం ప్రార్థనలు ప్రశాంతం..అల్లర్లు, హింసతో అట్టుడికిన ఈశాన్య ఢిల్లీలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఢిల్లీ పోలీసులు, కేంద్ర బలగాల మోహరింపు తర్వాత గొడవలు పూర్… Read More
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పై అధికారులకు డెడ్ లైన్ పెట్టిన జగన్ ... ఏం చెప్పారంటేఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్ట్ పనులను క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. నేడు పోలవరం ప్రాజెక్ట్ సందర్శించిన జగన్ పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో… Read More
నూజివీడు చిన్నారి అత్యాచార ఘటన: బిర్యానీ ప్యాకెట్ మృగాడిని పట్టించింది..ఎలాగంటే..?నూజివీడు: ముక్కుపచ్చలారని చిన్నారులపై కామాంధులు రెచ్చిపోతున్నారు. కామంతో కళ్లు కానరాక వికృత చర్యకు దిగుతున్నారు. కూతురు వయస్సున చిన్నారులపై మృగాళ్లు జ… Read More
చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ ప్లాంట్ అమ్మకం: రూ.21 కోట్లకు కొన్న అమూల్.. !అహ్మదాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ప్లాంట్.. చేతులు మారింది. ఈ ప… Read More
రూ. వందల కోట్ల ఆస్తి కోసం సొంత ఫ్యామిలీలో 6 మంది హత్య: జైల్లో లేడీ కిల్లర్ ఆత్మహత్యాయత్నం, థ్రిల్లర్తిరువనంతపురం/ కొచ్చి: ఉద్దరగా రూ. వందల కోట్ల ఆస్తి కొట్టేయాలని ప్లాన్ వేసి సొంత ఫ్యామిలీలో ఆరు మందిని చాకచక్యంగా హత్యలు చేసి జైల్లో ఉన్న లేడీ కిల్లర్ … Read More
0 comments:
Post a Comment