ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి ప్రధాని నరేంద్రమోడీకి ఎలక్షన్ కమిషన్ వరుసగా క్లీన్ చిట్లు ఇవ్వడంపై దూమారం రేగుతోంది. కమిషన్ సభ్యుల్లో ఒకరు దీనిపై అభ్యంతరం వ్యక్తంచేశారన్న వార్తలు వివాదాన్ని మరింత పెంచాయి. ఏప్రిల్ 1న వార్దాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేస్తుండటంపై విమర్శలు గుప్పించడం,
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2J3aX2T
కోడ్ ఉల్లంఘన ఫిర్యాదుల్లో మోడీకి క్లీన్చిట్ ఇవ్వడంపై ఈసీ సభ్యుల్లో బేధాభిప్రాయాలపై మీ కామెంట్ ఏంటి?
Related Posts:
చెన్నై టీమ్కు తెలుగోడు లేని లోటు: అంబటి అవసరం: గాయంపై ఇదీ అప్డేట్: రీఎంట్రీపై ధోనీదుబాయ్: ఐపీఎల్-2020 సీజన్ టైటిల్ హాట్ ఫేవరెట్లలో ఒకటిగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్.. వరుసగా రెండో మ్యాచ్లోనూ పరాజయం పాలైంది. ఈ సీజన్ తొలి మ్యాచ్లో బో… Read More
Kangana:కంగనాకు కొవ్వు పట్టింది. దించేస్తాం, రైతులు ఉగ్రవాదులా ? కడుపుకు అన్నం తింటున్నావా ? లేదా ?బెంగళూరు/ ముంబాయి/ తుమకూరు: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (SSR) అనుమానాస్పద మృతి కేసు, Bollywood Drug Mafia కేసుల తరువాత ఒక్కసారిగా మహారాష్ట్ర… Read More
ఎడతెరిపి లేకుండా దంచికొడుతున్న వాన... హైదరాబాద్ సహా తెలంగాణలో... ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం...శుక్రవారం(సెప్టెంబర్ 25) సాయంత్రం నుంచి హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేని వర్షంతో నగరంలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా ప్రధా… Read More
భారత్-పాకిస్తాన్ బోర్డర్లో తెలంగాణవాసి హల్చల్.. రంగంలోకి ఐబీ, రా, బీఎస్ఎఫ్ - ప్రెస్ రివ్యూవరంగల్ నుంచి వచ్చి హైదరాబాద్ నగరంలో స్థిరపడిన పరమేశ్వర్ అనే వ్యక్తి రాజస్తాన్లో సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) జవాన్లకు చెమటలు పట్టించాడని 'సాక్షి… Read More
రోడ్ల దిగ్బంధనం.. రైల్ రోకో.. వేలాదిగా పోటెత్తిన రైతులు... 'భారత్ బంద్' ఇలా జరిగింది...భారత్ బంద్లో భాగంగా రైతు నిరసనలు,నినాదాలతో ఉత్తరాది రాష్ట్రాలు దద్దరిల్లాయి. ముఖ్యంగా పంజాబ్,హర్యానా,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో బంద్ ప్రభావం ఎక్కువగా … Read More
0 comments:
Post a Comment