Thursday, August 8, 2019

వామ్మో ఏం స్కెచ్.. విశాఖ భారీ దోపిడీ కేసులో ట్విస్ట్.. బాధితుడే అలా..!

విశాఖ : బుధవారం మధ్యాహ్నం గాజువాకలో జరిగిన భారీ దోపిడీ కలకలం రేపింది. పోర్టు రోడ్డులో పట్టపగలే దుండగులు రెచ్చిపోయి తనపై దాడి చేసి 20 లక్షల రూపాయలు దోచుకెళ్లారని బాధితుడు శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను అనుసరించిన ఇద్దరు దుండగులు పోర్టు రోడ్డుకు చేరుకోగానే అటాక్ చేశారని తెలిపాడు. అయితే ఈ కేసును ప్రతిష్టాత్మకంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZIaJ5Z

Related Posts:

0 comments:

Post a Comment