Thursday, August 8, 2019

నో పాలిట్రిక్స్ ఇన్ శ్రీనగర్ : ఎయిర్ పోర్టులో అజాద్‌ను అడ్డుకుని వెనక్కి పంపిన పోలీసులు

జమ్ము అండ్ కశ్మీర్‌ విభజన తర్వాత మొదటి సారి శ్రీనగర్‌కు వెళ్లిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ, మాజీ ముఖ్యమంత్రి గులాంనబి అజాద్‌ను స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. ఢిల్లీ నుండి శ్రీనగర్‌కు వెళ్లిన అజాద్‌ను ఏయిర్ పోర్టులోనే నిలిపివేశారు. ఎయిర్ పోర్టు నుండి శ్రీనగర్ నగరానికి వెళ్లకుండా చేశారు. దీంతో ఉదయం శ్రీనగర్ వెళ్లిన ఆజాద్ తిరిగి సాయంత్రం ఢిల్లీకి చేరుకోనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TjzuTt

Related Posts:

0 comments:

Post a Comment