అసోంలో రెండు రోజులుగా కోనసాగుతున్ని నిరసన జ్వాలలు మిన్నంటాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చి పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న నిరసన కారులు ఏకంగా బీజేపీ కార్యాలయంతో పాటు అసోం గణపరిషత్ పార్టీ కార్యాలయాలకు నిప్పుపెట్టారు. మరోవైపు అసోం సీఎం శర్వానంద సోనోవాల్ ఇంటిపై కూడ దాడులు నిర్వహించారు. దీంతో మరో 48 గంటల పాటు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38AB9v0
అసోంలో నిరసనలు... ఏజీపీ, బీజేపీ కార్యాలయాలకు నిప్పు... మరో 48 గంటలు ఇంటర్నెట్ బంద్
Related Posts:
ఢిల్లీ అల్లర్లు : పెళ్లి కావాల్సిన ఆ జవాన్ ఇల్లు తగలబడింది.. మానవత్వం చాటుకున్న బీఎస్ఎఫ్..ఈశాన్య ఢిల్లీలోని ఖజూరి కాస్లో అల్లరిమూకలు తగలబెట్టిన బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ మహమ్మద్ అనీస్(29) ఇంటిని తాము పునర్నిర్మిస్తామని బీఎస్ఎఫ్ శనివారం ప్రకటిం… Read More
అంబానీకి జగన్ భారీ గిఫ్ట్ : సొంత పార్టీ నేతలకు షాక్, తెరవెనక అమిత్షా కీ రోల్..!తాడేపల్లి: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ను తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు. అంబానీతో పాటు చిన్న… Read More
అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్: విచారణకు రంగంలోకి దిగిన సిట్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిట్ కు సంపూర్ణ అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపధ్యంలో సిట్ రంగంలోకి దిగింది . సీఆర్డీఏ రీజియన్ లో భూలా… Read More
అంబాని కొడుకు పెళ్లితో ఢీ: 40 ఎకరాల్లో కర్ణాటక మంత్రి కుమార్తె పెళ్లిబెంగళూరు/ ముంబై/ బళ్లారి: పేదలు వారి స్థోమతను బట్టి సాంప్రధాయబద్దంగా వివాహాలు చేస్తారు. అయితే శ్రీమంతులు ఆడంబరాల కోసం వారి కుటుంబ సభ్యుల వివాహాలు చేస్… Read More
యాసిడ్ పోసి చంపేస్తామని హీరోయిన్ కు వార్నింగ్: వ్యాపారవేత్త, కొడుకు అరెస్టు, తల్లి, కూతురిపై చీటింగ్చెన్నై: పెళ్లి చేసుకోకపోతే ముఖం మీద యాసిడ్ పోస్తామని, చంపేస్తామని ప్రముఖ హీరోయిన్ ను బెదిరించిన కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, ఆయన కొడుకును చెన్నై పోలీసు… Read More
0 comments:
Post a Comment