Saturday, December 19, 2020

పాక్‌కు భారత్‌ను ఎదుర్కొనే సత్తాలేదు..అందుకే ఉగ్రవాదం: చైనాకు బుద్ది చెప్పాం: రాజ్‌నాథ్

హైదరాబాదు: భారత్‌పై నేరుగా యుద్ధం చేసే దమ్ము సాహసం లేక పాకిస్తాన్ ఉగ్రవాదంను అడ్డంగా పెట్టుకుని భారత్‌పై యుద్ధం చేసేందుకు కుయుక్తులు పన్నుతోందని మండిపడ్డారు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు సంబంధించి ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వచ్చిన రాజ్‌నాథ్ సింగ్.. ఇదే వేదికగా చైనాపై కూడా నిప్పులు చెరిగారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37zRFgG

Related Posts:

0 comments:

Post a Comment