Saturday, December 19, 2020

జగన్ కు తలనొప్పిగా చీరాల రచ్చ.. మత్య్సకారుల ఘర్షణతో పాటు పీక్స్ కి కరణం ,ఆమంచి వర్గ పోరు

చీరాల వాడరేవు, కఠారి వారి పాలెం మత్స్య కార్మికుల మధ్య చోటుచేసుకున్న వివాదం రాజకీయ దుమారంగా మారింది . సీఎం జగన్ కు తలనొప్పిగా మారింది. చీరాలలో మత్స్యకారుల ఘర్షణ నేపధ్యంలో ఆమంచి వర్సెస్ కరణం బలరాం వివాదం మరోమారు తెరమీదకు వచ్చింది .మొన్న ఆమంచిని మహిళ నిలదీస్తే , ఇప్పుడు కరణం బలరాం ను ఏకంగా ఎమ్మెల్యేగా రాజీనామా చెయ్యాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WtTqFH

Related Posts:

0 comments:

Post a Comment