వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్న పశ్చిమెబంగాల్లో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా టూర్తో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య వేడెక్కిన రాజకీయాలు.. ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్షా పర్యటనలో మరో మలుపు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్షా ఇవాళ కోల్కతా వచ్చారు. ఆయన బెంగాల్ పర్యటనలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3al1HnA
అమిత్షా బెంగాల్ టూర్ -బీజేపీలోకి ఓ తృణమూల్ ఎంపీ, 10 మంది ఎమ్మెల్యేలు ?
Related Posts:
రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు..ఇక మాస్కుల్లేకుండా తిరగొచ్చు: జో బిడెన్వాషింగ్టన్: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి బారిన పడకుండా ఉండటానికి ప్రస్తుతం ప్రపంచం మొత్తం ముఖాలకు మాస్కలను వేసుకుని తిరుగుతోంది. వైరస్ బారిన పడకుండా… Read More
త్వరలో భారత్కు సీరం సీఈవో పూనావాలా- నెలకు 100 మిలియన్ల డోసులకు రెడీభారత్లో టీకా ప్రిన్స్గా పేరుతెచ్చుకున్న సీరం ఇన్స్టిట్యూట్ సీఈవో ఆదార్ పూనావాలా కొన్ని రోజుల క్రితం సైలెంట్గా లండన్ వెళ్లిపోయారు. భారత్లో రాజకీయ… Read More
షాకింగ్: ఒకే వ్యక్తికి తొలి డోసు కోవాగ్జిన్.. రెండో డోసు కోవిషీల్డ్, అస్వస్థతకు గురైన 72ఏళ్ల వ్యక్తి, విచారణముంబై: మహారాష్రలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఓ 72 ఏళ్ల తొలిసారి ఇచ్చిన డోసు కాకుండా రెండో డోసు వేరే వ్యాక్సిన్ డోసు ఇవ్వడంతో గందరగోళ పరిస్థితి … Read More
బీజేపీ ఎమ్మెల్యేల రాజీనామాతో అసెంబ్లీలో 77-75కి పడిపోయిన బలం: మమతా బెనర్జీకి లైన్ క్లియర్?కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 77 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యేలుగా గెలిచిన… Read More
Marriage:ప్రియురాలి ఇంట్లో చేపల పులుసు తిని పెళ్లి కొడుకు ? అత్త చేసిందని ఆత్రంలో ?, డౌట్ !చెన్నై/ సేలం/ కొచ్చి: ప్రేమలో పడిన యువతి, యువకుడు అందరు ప్రేమికుల్లాగా ఎంజాయ్ చేశారు. ఎవరిపాటికి వాళ్లు ఉద్యోగాలు చేసుకుంటూ ఇంతకాలం ప్రేమికులుగా ఎంజాయ… Read More
0 comments:
Post a Comment