వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్న పశ్చిమెబంగాల్లో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా టూర్తో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య వేడెక్కిన రాజకీయాలు.. ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్షా పర్యటనలో మరో మలుపు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్షా ఇవాళ కోల్కతా వచ్చారు. ఆయన బెంగాల్ పర్యటనలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3al1HnA
అమిత్షా బెంగాల్ టూర్ -బీజేపీలోకి ఓ తృణమూల్ ఎంపీ, 10 మంది ఎమ్మెల్యేలు ?
Related Posts:
చంద్రబాబు కుట్ర..? చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించిన అంబటి రాంబాబు..గుంటూరు జిల్లా చినకాకానిలో ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై జరిగిన దాడిని వైసీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. దాడి ఘటనపై ఆ పార్టీ ఎమ్… Read More
డెత్ వారెంట్: జనవరి 22.. ఉదయం 7 గంటలకు: తీహార్ జైలులో నిర్భయ కామాంధులకు ఉరి..!న్యూఢిల్లీ: దేశ రాజధానిలో పారామెడికల్ విద్యార్థిని నిర్భయపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడిన కేసులో దోషులుగా గుర్తించిన నలుగురు కామాంధులకు ఈ నె… Read More
Pawan Kalyan: త్రిశంకు స్వర్గంలా విశాఖ: ఉత్తరాంధ్ర, సీమవాసులూ స్వాగతించట్లేదు: పవన్ కల్యాణ్అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ అమరావతి ప్రాంతంలో నిరసన ప్రద… Read More
ఏ కులం వాళ్లు ఎంత భూమిచ్చారు? రాజధాని రైతుల కులం డేటా వెల్లడించే దమ్ముందా? సోమిరెడ్డి సవాల్రాష్ట్రానికి సరిగ్గా సెంటర్ పాయింట్ లో ఉంది కాబట్టే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని రాజధాని చేశారని, అంతేతప్ప ఇందులో పక్షపాతంగానీ, స్వార్థంగానీ… Read More
రాజధాని తరలింపుపై ఏపీ సచివాలయ ఉద్యోగుల సమావేశం: రైతుల కంటే తమకే ఇబ్బంది అంటూఆంధ్రప్రదేశ్ రాజధాని తరలింపుపై ఏపీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఒక పక్క రాజధాని రైతుల ఆందోళన ఉధృతం అవుతుంటే మరోపక్క సచివాలయ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది… Read More
0 comments:
Post a Comment