మహారాష్ట్రలో రాజకీయపరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. క్షణం క్షణంకు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదని చెబుతూ ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యార్కు చెప్పిన సమయం నుంచే రాజకీయాలు వేడెక్కాయి. శివసేన ప్రభుత్వ ఏర్పాటులో విఫలం కావడంతో ఆ ఛాన్స్ ఎన్సీపీకి దక్కింది. ఎన్సీపీకి ఇచ్చిన సమయం ముగియకముందే రాష్ట్రపతి పాలనకు గవర్నర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2rxnjbP
Tit For Tat: శివసేన కోర్టుకు ... మహాపాలన రాష్ట్రపతికి, ఏం జరుగుతోంది..?
Related Posts:
చంద్రబాబు అబద్దాల ఫ్యాక్టరీకి ఆయన అప్రకటిత అధ్యక్షుడు... మంత్రి కురసాల ఫైర్...ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో జలకళ సంతరించుకుందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు. రైతులు సంతోషంగా ఉంటే చంద్ర… Read More
సీఎం జగన్ కు బాలయ్య లేఖ- ఆ జిల్లా కావాలంటూ...స్వతహాగా తన అభిమాని అయిన సీఎం జగన్ తో హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ ఎక్కువగా మాట్లాడినట్లు, ఆయన గురించి స్పందించినట్లు ఎక్కడా కనిపించరు. వైస… Read More
జగన్ పై డిప్యూటీ సీఎంకే నమ్మకం లేదు.. బాషాకు హైదరాబాద్లో ట్రీట్మెంట్.. టక్కుఠమారాలన్న సాయిరెడ్డి..ఆంధ్రప్రదేశ్ లో కరోనా కట్టడి చర్యలపై సీఎం జగన్ చేసుకుంటోన్న ప్రచారమంతా వట్టి బూటకమని మరోసారి రుజువైందని అంటుననారు ప్రతిపక్ష టీడీపీ నేతలు. క్వారంటైన్ స… Read More
ఏపీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు గ్రీన్ ఛానల్లో జీతాలు: సీఎం వైఎస్ జగన్ కీలక ఆదేశాలుఅమరావతి: వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు రెగ్యూలర్ ఉద్యోగుల మాదిరిగానే సకాలంలో జీతాలు అందించాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి… Read More
ఏపీకి కరోనా షాక్: ఒక్కరోజే 37 మంది మృతి, 30వేలు దాటిన పాజిటివ్ కేసులుఅమరావతి: కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరాళ నృత్యం చేస్తోంది. రోజు రోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. టెస్టులు పెంచుతున్న … Read More
0 comments:
Post a Comment