మహారాష్ట్రలో రాజకీయపరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. క్షణం క్షణంకు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదని చెబుతూ ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యార్కు చెప్పిన సమయం నుంచే రాజకీయాలు వేడెక్కాయి. శివసేన ప్రభుత్వ ఏర్పాటులో విఫలం కావడంతో ఆ ఛాన్స్ ఎన్సీపీకి దక్కింది. ఎన్సీపీకి ఇచ్చిన సమయం ముగియకముందే రాష్ట్రపతి పాలనకు గవర్నర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2rxnjbP
Tit For Tat: శివసేన కోర్టుకు ... మహాపాలన రాష్ట్రపతికి, ఏం జరుగుతోంది..?
Related Posts:
సీఎం జగన్తో మంత్రుల భేటీ, ఆ ఎమ్మెల్యేలపై చర్చ, రెండురోజుల్లో పార్టీలో చేరిక..?ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాన్ని మరింత బలహీనం చేసేందుకు అధికార వైసీపీ మెల్లిగా అడుగులు వేస్తోంది. ఎమ్మెల్యేలు పదవీకి రాజీనామా చేశాకనే చేర్చుకుంటామని సీఎ… Read More
తెలంగాణ బీజేపీ చీఫ్గా డీకే అరుణ..? హైకమాండ్ పిలుపుతో ఢిల్లీకి జేజమ్మ..తెలంగాణ బీజేపీ అధ్యక్షురాలిగా డీకే అరుణను నియమించే అవకాశాలు ఉన్నాయి. ఫైర్ బ్రాండ్ నేతగా ఆమెకు గుర్తింపు ఉంది. రాష్ట్రంలో పార్టీ విస్తరణకు చొరవ ఉన్న డీ… Read More
ఉల్లిదొంగలతో పోలీసులకు కొత్త పరేషాన్ ... ఈసారి తమిళనాడులో ఉల్లి చోరీదేశంలో ఉల్లిపాయల దొంగలు ఇప్పుడు పోలీసులను పరేషాన్ చేస్తున్నారు . ఉల్లి ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఇటీవల ఉల్లిపాయలు దొంగతనాల ఘటనలు పలు రాష్ట్రాల్… Read More
ప్రయాణికుల్లా పోలీసులు.. ఆటోడ్రైవర్లకు షాక్..మహా నగరాల్లో ఆటోడ్రైవర్ల మోసాలు అంతా ఇంతా కాదు, మోసాలకు అడ్డుకట్టవేసేందుకు నిబంధనలు ఉన్నా..., వాటిని యధేచ్చగా ఉల్లంఘిస్తూ...అడ్డుఅదుపు లేకుండా.... ప్ర… Read More
సూడాన్ ఫ్యాక్టరీలో పేలిన ఎల్పీజీ ట్యాంకర్: 18 మంది భారతీయుల మృతిసుడాన్: సుడాన్లో ఎల్పీజీ ట్యాంకర్ పేలడంతో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మొత్తం 23 మంది మృతి చెందగా అందులో 18 మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం… Read More
0 comments:
Post a Comment