ముంబాయి/హైదరాబాద్ : మహారాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. సమస్య పరిష్కారం ఐపోయింది, నేతల మధ్య సఖ్యత కుదిరింది, ఇక ప్రభుత్వం ఏర్పాటు చేయడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో మరో కొత్త సమస్య వచ్చి పడుతోంది. ఐతే ప్రస్తుతం నెలకొన్న పరిస్దితులను బట్టి గత ఇరవై రోజులగా మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనకు తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36WYE0Q
మహా క్లైమాక్స్..! మలుపులు తిరుగుతున్న డ్రామాకు శుభం కార్డ్ నేడే..!!
Related Posts:
ఏపీ, తెలంగాణకు ఏడుగురు కొత్త జడ్జిలు.. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుఢిల్లీ : తెలుగు రాష్ట్రాల్లో కొత్త జడ్జిల నియామకానికి గ్రీన్ సిగ్నల్ దొరికింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ఏడుగురు కొత్త జడ్జిల నియామకానికి సుప్రీంకోర్టు… Read More
జగిత్యాలలో అర్ధరాత్రి కలకలం.. కౌన్సిలర్పై కత్తులతో దాడి..!జగిత్యాల : జగిత్యాల జిల్లా కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి కలకలం రేగింది. 15వ వార్డు కౌన్సిలర్ అనుమల్ల శ్రీను అలియాస్ కోర్టు శ్రీనుపై హత్యాయత్నం జరిగింద… Read More
బాబు పై దేశ ద్రోహం కేసు పెట్టాలి : చర్యలు తీసుకోకుంటే నిరసనకు దిగుతాం: బిజెపి నేతలు..!టిడిపి అధినేత చంద్రబాబు పై దేశద్రోహం కేసు పెట్టాలని బిజెపి నేతలు డిమాండ్ చేసారు. గవర్నర్ నరసింహన్ ను కలిసిన బిజెపి నేతలు చంద్రబాబు చేస్తు… Read More
మా ఉద్యోగుల అవినీతీ మాకే చెప్పండి :రెవెన్యు శాఖ బ్యానర్లుస్వియ రక్షణలో తెలంగాణ రెవెన్యు ఉద్యోగులు నిమగ్నమయ్యారు. తమ పై వచ్చిన ఆరోపణలకు తామే చెక్ పెట్టే చర్యలను చేపడుతున్నారు.ఇందులో భాగంగానే రెవెన్యు కార్యాలయ… Read More
పుల్వామా అటాక్ : త్రివిధ దళాలకు అత్యవసర అధికారాలు, క్షిపణుల కొనుగోలు ?న్యూఢిల్లీ : పుల్వామాలో ఉగ్రవాదుల బీభత్సంతో భారత ఆర్మీకి కేంద్రం విశేష అధికారాలు కల్పించింది. శత్రుదేశంతో పోరాడేందుకు కావాల్సిన ఆధునాతన సాంకేతిక పరిజా… Read More
0 comments:
Post a Comment