నవంబర్ 8, 2016.. ఆ రోజు అర్థరాత్రి అయినా సరే దేశమంతా ఏటీఎంల ముందు బారులు తీరారు. దీనికి కారణం ఆరోజు ప్రధాని నరేంద్ర మోడీ పెద్దనోట్లు అంటే రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ నోట్లు ఇకపై చెలామణిలో ఉండవని చెప్పడంతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు తమ దగ్గరున్న పెద్దనోట్లను మార్చుకునేందుకు బ్యాంకుల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NPsGdZ
Demonetisation:మూడేళ్లు గడిచాయి...కోలుకోలేని ఆర్థిక వ్యవస్థ, మోడీ నిర్ణయం సరైందేనా..?
Related Posts:
మహా మలుపులు..! మహారాష్ట్ర గడ్డపై ఊహించని సీఎం..!!ముంబాయి/హైదరాబాద్ : మరాఠా గడ్డపై రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. గత 13రోజులుగా ప్రభుత్వ ఏర్పాటులో తర్జన భర్జన పడుతున్న బీజెపి, శివసేన పార్టీలు ఓ కీలక ని… Read More
గౌరెల్లి భూ వివాదం: 9 ఎకరాలే కొనుగోలు, కౌలుదారుడి వద్ద కొనుగోలు, ఆరోపణలపై హరివర్ధన్రెడ్డిగౌరెల్లి భూములు ఎవరివీ..? కౌలుదారులకే చెందుతావా ? పట్టాదారుల సొంతమా ? బాచారం గ్రామ పరిధిలో ఉన్న 412 ఎకరాల భూమి రైతుల వద్దే ఉందా ? కౌలు చేసే వారి వద్ద … Read More
నీరో చక్రవర్తిలా ఏపీ సీఎం ప్రవర్తిస్తున్నారు.. ఏపీ మంత్రులు రెచ్చిపోకండి : చంద్రబాబుఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పై మండిపడుతున్నారు . వైయస్ఆర్ కాంగ్రెస్… Read More
Tirumala Tirupati Devashthanams: శ్రీవారి భక్తులకు షాక్: తిరుమలలో అద్దె గదుల రేట్లు భారీగా పెంపు..!తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు శ్రీవారి భక్తులకు భారీగా షాక్ ఇచ్చారు. కలియుగ వైకుంఠంలా భాసిల్లుతున్న తిరుమలను సందర్శించడానికి దేశ, విదేశా… Read More
పంచ్కుల అల్లర్ల కేసు: డేరా శిష్యురాలు హనీప్రీత్ సింగ్కు బెయిల్ మంజూరు..డేరా సచ్చా సౌద అధినేత గుర్మీత్ రామ్ రహీం ప్రధాన శిష్యురాలు హనీప్రీత్ సింగ్కు బెయిల్ మంజూరైంది. ఆమెపై మోపిన దేశద్రోహం కేసు కొట్టివేసిన నాలుగురోజుల తర్… Read More
0 comments:
Post a Comment