ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ గణనీయంగా పెరిగినందున ప్రజా పద్దుల కమిటీ బాధ్యతలు మరింత పెరిగాయని చైర్మన్ పయ్యావుల కేశవ్ అభిప్రాయపడ్డారు. సంబంధిత శాఖల్లో కూడా బాధ్యత పెరిగిందని గుర్తుచేశారు. సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం కేటాయించిన నిధులు క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరాలని అధికారులను కోరారు. ఇందుకోసం శక్తివంచన లేకుండా కృషిచేయాల్సిన అవసరం ఉందన్నారు. గురువారం అమరావత అసెంబ్లీ సమావేశ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WRz6gH
ప్రతీ పైస పైసకు లెక్క.. పీఏసీ మీటింగ్లో పయ్యావుల, సమావేశంలో అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు
Related Posts:
జాతీయ పౌర పట్టిక ఇప్పుడే ఎందుకు, ఎన్ఆర్సీతో లింక్? మెగా ర్యాలీలో మధ్యప్రదేశ్ సీఎం విసుర్లుపౌరసత్వ సవరణ చట్టంపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంటోంది. సీఏఏ, ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తూ మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నిర్వహించింది. సీఎం కమల్నాథ… Read More
సూర్య గ్రహణం.. అయ్యప్ప భక్తులకు సూచనడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక -… Read More
సంపూర్ణ సూర్యగ్రహణం, ఎప్పటినుంచో తెలుసా, గ్రహణం రోజు ఏం చేయొద్దు, ఏం చేయాలి..మరికొన్ని గంటల్లో సూర్యగ్రహణం రాబోతుంది. గురువారం వచ్చే సూర్యగ్రహణం ఏడాదిలో మూడో సూర్యగ్రహణం, అలాగే సంవత్సరంలో చివరి వార్షిక సూర్యగ్రహణం. దీనినే ‘రింగ… Read More
యూపీలో అసలేం జరుగుతోంది : ముజఫర్నగర్లో ముస్లిం కుటుంబాల పరిస్థితి ఎలా ఉంది..?ఉత్తరప్రదేశ్లో ఆందోళనలను అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తోంది. హింసాత్మక సంఘటనల్లో పాల్గొనేవారు అంతకంతకు మూల్యం చెల్లించుకోవాల్సిందేనని హెచ్చరి… Read More
ఆర్టీసీ ఉద్యోగుల పదవివిరమణ వయస్సు 60 సంవత్సరాలుఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ మరో తీపి కబురును అందించారు. ఆర్టీసీ ప్రక్షాళనలో భాగంగా పలు చర్యలు చేపడుతున్న సీఎం కేసీఆర్ మరో నిర్ణయం తీసుకున్నారు. స… Read More
0 comments:
Post a Comment