ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ గణనీయంగా పెరిగినందున ప్రజా పద్దుల కమిటీ బాధ్యతలు మరింత పెరిగాయని చైర్మన్ పయ్యావుల కేశవ్ అభిప్రాయపడ్డారు. సంబంధిత శాఖల్లో కూడా బాధ్యత పెరిగిందని గుర్తుచేశారు. సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం కేటాయించిన నిధులు క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరాలని అధికారులను కోరారు. ఇందుకోసం శక్తివంచన లేకుండా కృషిచేయాల్సిన అవసరం ఉందన్నారు. గురువారం అమరావత అసెంబ్లీ సమావేశ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WRz6gH
ప్రతీ పైస పైసకు లెక్క.. పీఏసీ మీటింగ్లో పయ్యావుల, సమావేశంలో అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు
Related Posts:
శని త్రయోదశి అంటే ఏంటీ ? ఆ రోజు ఏం చేయాలి ?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషులు , ఫోన్: 9440611151 భారతీయ జ్యోతిష శాస్త్రం ప్రకారం 'శనీశ్వరుడు' నవ గ్రహాలలో ఒక ఒకడు. సూర్య,చంద్రులు ఛాయ… Read More
శభాష్ అహ్మద్ : ఐదుగురికి జీవం పోసి .. ఊపిరొదిన వీరుడుశ్రీనగర్ : తానో పర్యాటక గైడ్ .. కానీ తన బోటు మునగడంతో పడవలో ఉన్న పర్యాటకులను రక్షించారు. కానీ తాను మాత్రం ఆ గాలి దుమారంలో చిక్కుకొని .. విగతజీవిగా మార… Read More
రెండు వేల కాల్ మనీ కేసులు..దృష్టి పెడతాం: నేర రహిత రాష్ట్రంగా చేస్తాం:సవాంగ్ బాధ్యతల స్వీకరణఏపీ నూతన డీజీపీగా గౌతం సవాంగ్ బాధ్యతలు స్వీకరించారు. ఏపీ నూతన ముఖ్యమంత్రి జగన్ డీజీపీగా సవాంగ్ను ఎంపిక చేసారు. ముఖ్యమంత్రి తన మీద నమ్మక… Read More
మోడీ మొదలెట్టేశాడు: కనిమొళితో ఆరంభం...ఏపీలో చంద్రబాబే లక్ష్యమా..?2జీ స్పెక్ట్రం కేసులో టెలికాం శాఖ మాజీ కేంద్రమంత్రి రాజా, డీఎంకే ఎంపీ కనిమొళిలను వివరణ ఇవ్వాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు నోటీసులు పంపింది. ఇప్పటికే వారిన… Read More
తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం..! శుభాకాంక్షలు తెలిపిన గబ్బర్ సింగ్..!!హైదరాబాద్ : రేపు తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా పవన్ సంతకంతో క… Read More
0 comments:
Post a Comment