Friday, November 1, 2019

హత్తుకునేలా ‘నాకు అడిగే హక్కుంది’: ఆలోచింపజేస్తున్న జనసేన పాట (వీడియో)

అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా విశాఖపట్నంలో నవంబర్ 3న లాంగ్ మార్చ్ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ సర్కారు విధానాల వల్ల ఇసుక దొరక్క సుమారు 30 లక్షల మంది కార్మికులు ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి కోల్పోయిన నేపథ్యంలో ఆయన ఈ భారీ నిరసనకు పిలుపునిచ్చారు.  చంద్రబాబుకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JV91IH

Related Posts:

0 comments:

Post a Comment