న్యూఢిల్లీ: కరోనా లాక్డౌన్ కారణంగా మార్చి 24 నుంచి దేశ వ్యాప్తంగా నిలిచిపోయిన ప్రజా రవాణా వ్యవస్థ త్వరలోనే ప్రారంభం కానుందని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు బుధవారం వెల్లడించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fwwuOz
Wednesday, May 6, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment