దేశంలో కరోనా వైరస్ ప్రభావం అతి తీవ్రంగా ఉన్న టాప్-8 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా కొనసాగుతున్నది. బుధవారం నాటికి కొత్తగా 60 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణకాగా మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 1800కు చేరువైంది. ఇప్పటికే 36 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ వ్యాప్తి ఇంకా కంట్రోల్లోకి రాకముందే మద్యానికి గేట్లు ఎత్తేయడంతో వైన్ షాపుల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fsjeKL
ఏపీలో కరోనా: 14రోజుల్లో విస్పోటనం.. చంద్రబాబు తీవ్ర హెచ్చరిక.. స్పందించిన జగన్ సర్కారు..
Related Posts:
తిరుపతిలో రోజుకో మలుపు -జగన్, పవన్ దూరం- బాబుపై రాళ్ల దాడి- ఏం జరుగుతోంది ?ఏపీలో రెండేళ్ల వైసీపీ పాలనకు రిఫరెండంగా ప్రభుత్వ పెద్దలు చెప్పుకున్న తిరుపతి ఉపఎన్నికలో గెలుపు రాష్ట్రంలో భవిష్యత్ రాజకీయాల్ని శాసించబోతోందా ? వరుస ఓ… Read More
నో ఛేంజ్..దేశంలో అదే ఉధృతి: మళ్లీ లక్షా 60 వేలకు పైగా కరోనా కేసులున్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఉధృతి కొనసాగుతోంది. రోజురోజుకూ వేల సంఖ్యలో కొత్త కేసులు జత అవుతున్నాయి. సోమవారం నాటితో పోల్చుకుం… Read More
కేంద్ర బలగాలతో తిరుపతి పోలింగ్: ఢిల్లీకి టీడీపీ ఎంపీలు: ఎన్నికల కమిషన్ వద్ద ఆ పంచాయితీఅమరావతి: తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు ఈ మధ్యాహ్నం హస్తినకు బయలుదేరి వెళ్లనున్నారు. సాయంత్రం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ను కలుసుకోనున్నారు. … Read More
ఈసీ వర్సెస్ దీదీ: ఎన్నికల ప్రచారం నిషేధంపై మమతా బెనర్జీ ధర్నా, బ్లాక్ డే అంటూ టీఎంసీ ఫైర్బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పై ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ మత ప్రాతిపదికన ఓట్లు అభ్య… Read More
భారత్లో కోవిడ్ విజృంభణ వెనుక ? మోడీ సర్కార్ తప్పిదాలివే- సర్వత్రా ఇదే చర్చభారత్ ప్రపంచానికే ఫార్మసీగా మారుతోందన్న ప్రధాని మోడీ, కరోనా సంక్షోభంపై భారత్ పోరాటం తుది దశకు చేరుకుందన్న ఆరోగ్య మంత్రి హర్షవర్దన్, భారత్ కోవిడ్ … Read More
0 comments:
Post a Comment