సమాజంలో మానవ సంబంధాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయని పలువురు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినా సమాజపోకడలకు ఫుల్స్టాప్ పడడం లేదు. అయితే ఇందులో కుటుంబ సభ్యులు భాగస్వామ్యులు కావడం మరింత ఆందోళన కల్గిస్తున్న అంశం. రక్తం పంచుకుని పుట్టిన వారిపైనే ద్రోహానికి పాల్పడుతున్న సంఘటనలు సమాజంలో ప్రస్తుత పోకడలకు అద్దం పడుతున్నాయి. ఇలా తమ స్వార్థం కోసం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PF3Z6r
బాయ్ఫ్రెండ్కు... చెల్లెలి నగ్న విడీయోను పంపిన అక్క...!
Related Posts:
మిగిలింది మరో 11 రోజులే : జాబు రావాలంటే బాబు పోవాలిహైదరాబాద్ : మరో 11 రోజుల్లో తొలివిడత లోక్సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు పాట్లు పడుతున్నారు. వయోజనులన… Read More
తెలంగాణా వచ్చాక బాగుపడింది కేసీఆర్ కుటుంబం మాత్రమే ... పాలమూరులో మోడీ ఫైర్దేశవ్యాప్తంగా ఎన్నికల నేపధ్యంలో పొలిటికల్ హీట్ రాజకీయవర్గాల్లో సెగలు పుట్టిస్తోంది. ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ వార్ వన్ సైడే అని ఫీల్ అయిన టీఆర్ఎస్ పార్… Read More
ఛీ ఎదవ..తల్లిని చూసుకోవడానికి ఏం నొప్పిరా..? కొడుకు, కోడలికి చివాట్లు పెట్టిన హైకోర్ట్..!!హైదరాబాద్: సమాజంలో యాంత్రిక జీవనం పెరిగిపోతోంది. తల్లి, తండ్రి, అక్కా, చెల్లి, అన్నా, తమ్ముడు వంటి రాగ బంధాలు సన్నగిల్లిపోతున్నాయి. ముఖ్యంగా వ్… Read More
యువనేస్తం పెంపు కు ఈసి బ్రేక్: సెల్ఫోన్లు..హామీల అమలుకు అనుమతిస్తారా : టిడిపి లో కొత్త టెన్షన్ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతోంది. ఏపి అధికార పార్టీ తాజాగా ప్రజలకు ఇచ్చిన వరాలతో వచ్చే ఓట్ల పై ఆశలు పె ట్టుకుంది. సరిగ్గా ఇదే సమయంలో … Read More
అప్లై చేయలేదు.. అయినా రూ.1.2కోట్ల ఆఫర్ కొట్టేశాడుముంబై : కాలం కలిసిరావాలే గానీ కోట్ల జీతమిచ్చే ఉద్యోగం వెతుక్కుంటూ వస్తుంది. ముంబైకి చెందిన ఓ యువకుడి విషయంలో ఇదే నిజమైంది. ఒకప్పుడు ఐఐటీ ఎంట్రెన్స్ను… Read More
0 comments:
Post a Comment