హైదరాబాద్ : ఓబీసీలంతా ఏకతాటిపై నిలిచి కేంద్ర ప్రభుత్వంతో పోరాడి రిజర్వేషన్లు సాధించుకుందామని పిలుపునిచ్చారు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్. హక్కులు, రిజర్వేషన్లు అమలు కావాలంటే ఓబీసీలంతా ఏకం కావాలని కోరారు. ఓబీసీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. హైదరాబాద్ సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన జాతీయ ఓబీసీ మహాసభలో ఆయన ముఖ్యఅతిథిగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MM4Y3q
కొట్లాడితేనే హక్కులు సాధ్యం.. ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు, కానీ.. ఈటల ఏమన్నారంటే..!
Related Posts:
రెండో భార్యతో తిరుగుతున్న ఎమ్మెల్యే, ఇద్దర్నీ చితక్కొట్టిన మొదటి భార్య.. దెబ్బలు భరించలేక..ముంబై: మహారాష్ట్రలో ఓ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎమ్మెల్యేపై ఆయన భార్య, తల్లి చేయి చేసుకున్నారు. రెండో పెళ్ళి అంశంపై ఈ గొడవ జరిగింది. ఈ సంఘటన మహారాష్… Read More
త్వరలో ప్రారంభం కానున్న హెటెక్ సిటి మెట్రో రైల్హైద్రబాద్ ..ఎప్పుడెప్పుడా అని ఏదురు చూస్తున్న అమీర్ పేట్ టూ హైటెక్ సిటి మెట్రో సర్వీసులు త్వరలోనే ప్రారంభం కానున్నట్టు మెట్రో అధికారులు తెలిపారు..ఇందు… Read More
వామ్మో హిజ్రాలు.. హైదరాబాద్లో బీభత్సం.. వాహనదారుల దోపిడీ, పీఎస్పై దాడిహైదరాబాద్ : హిజ్రాలు రెచ్చిపోయారు. పోలీస్ స్టేషన్ పైనే దాడికి తెగబడ్డారు. హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన ఈ ఘటన చర్చానీయాంశంగా మారింది. ఇటీవల నగరంలో హిజ్ర… Read More
రాఫెల్ వివాదం: అనిల్ అంబానీ ఎవరిని కలిశారు.. ఎందుకు కలిశారు?ఢిల్లీ: మొన్నటికి మొన్న ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక రాఫెల్ యుద్ధవిమానకొనుగోలుకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టడంతో విపక్షాలు మోడీ సర్కారుపై విరుచుక… Read More
ఎన్నికల వరాలు : రైతులకు పదివేలు : డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు..!ఎన్నికల వేళ దాదాపు గా చివరి సమావేశంగా భావిస్తున్న ఏపి మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా బడ్జె ట్ లో ప్రతిపాదించిన అన్నదాత సుఖీభవ … Read More
0 comments:
Post a Comment