Thursday, August 8, 2019

రోజా తొలి ఆటోగ్రాఫ్.. రోడ్డుపైకి కియా కారు..! ఆవిష్కరించిన మంత్రులు

అనంతపురం: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ప్రతిష్ఠాత్మక కియా తొలి కారు రోడ్డెక్కింది. వెలుగులు విరజిమ్ముతూ కియా సెల్టోస్ ఎస్ యూవీ మోడల్ కారు జిల్లాలోని పెనుకొండలో నెలకొల్పిన ప్లాంట్ లో కనువిందు చేసింది. నారింజ, తెలుపు మిశ్రమంతో కూడిన సెల్టోస్ కారును రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శంకర నారాయణ, హిందూపురం లోక్ సభ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31rz948

Related Posts:

0 comments:

Post a Comment