హైదరాబాద్ : బెట్టింగ్ నిలువనీడ లేకుండా చేస్తోంది. చేతిలో ఉన్న నగదే గాక అప్పు చేసి దివాళా తీసేవారు చాలా మంది ఉన్నారు. అమాయకులను మోసం చేసేందుకు బెట్టింగ్ రాయుళ్లు కొత్త పంథాను ఎంచుకుంటారు. ఇప్పుడు క్రికెట్ బెట్టింగ్ కూడా ఎక్కువ జరుగుతుంది. ఏ జట్టు గెలుస్తోంది ? ఏ ఆటగాడు సెంచరీ చేస్తారు ? బౌలర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YxDpCf
ప్రాణం తీసిన క్రికెట్ బెట్టింగ్.. అప్పు తీర్చమని వేధింపులు, విద్యార్థి బలవన్మరణం
Related Posts:
కుదిపేస్తున్న నిజాముద్దీన్ మర్కజ్.. కుట్ర కోణం ఉందేమోనన్న సంచలన ఆరోపణలు..ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ కరోనా వ్యాప్తికి ఎపిసెంటర్గా మారడంపై ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది సాధారణ ఘటన లాగా తన… Read More
కరోనా లక్షణాలతో విజయవాడలో దంపతుల మృతి .. ఐసోలేషన్ కు వారి పిల్లలు, బంధువులుఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుంది. ఇప్పటి వరకు ఏపీలో 40 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా కరోనా ఇప్పుడు కలకలంగా మారింది. ఒక్కసారిగా… Read More
ఆ వీడియో అద్భుతం: ప్రధాని మోడీకి థ్యాంక్స్ అంటూ ఇవాంక ట్రంప్వాషింగ్టన్/న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, సలహాదారు ఇవాంకా ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోడీ… Read More
కరోనా : నిజాముద్దీన్ మర్కజ్ వెళ్లొచ్చిన తెలంగాణ ఉద్యోగి.. దెబ్బకు సచివాలయం ఖాళీ..తెలంగాణను నిజాముద్దీన్ మర్కజ్ టెన్షన్ వెంటాడుతోంది. హైదరాబాద్లోని తాత్కాలిక సచివాయలం బీఆర్కే భవన్లో పనిచేస్తున్న ఓ ఏఎస్వో అధికారి కూడా మార్చి 13-15… Read More
అమ్మో ఒకటో తారీఖు.. వేతన జీవి ఎదురుచూపులు.. జీతం ఖాయమేనా ?ఏపీలో కరోనా వైరస్ లాక్ డౌన్ ప్రభావంతో పది రోజులకు పైగా దుకాణాలు, సంస్ధలు, పరిశ్రమలు, మాల్క్ అన్నీ మూతపడటంతో మార్చి నెల జీతాల చెల్లింపు ఉంటుందా లేదా అన… Read More
0 comments:
Post a Comment