Tuesday, November 12, 2019

President's Rule: రాష్ట్రపతి పాలనలో మహారాష్ట్ర: సంక్షోభానికి అనూహ్య తెర

న్యూఢిల్లీ/ముంబై: సుమారు 20 రోజులుగా మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి అనూహ్యంగా తెర పడింది. ఈ సంక్షోభానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దీనికి ముగింపు పలికారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు. తక్షణమే మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనను విధించాలని కోరుతూ గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి కేంద్రానికి సిఫారసు చేయడం, దాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించడం,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Q8uUI6

Related Posts:

0 comments:

Post a Comment