పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి అరోగ్యంపై ఆ దేశానికి చెందిన నేతలు చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. నవాజ్షరీఫ్ను చంపేందుకు కుట్ర జరిగిందని..దీంతో ఆయన శరీరంలో పోలోనియమ్ అనే విషపదార్థాన్ని ఎక్కించారని పాకిస్తాన్కు చెందిన ముత్తాహిదా ఖౌమి మూవ్మెంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు అల్తాఫ్ హుసేన్ ఆరోపణలు చేశాడు. పోలొనియంతో పాలస్తినా ఉద్యమకారుడు యాసర్ ఆరాఫత్తో పాటు నొబెల్ అవార్డుగ్రహితా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2O1PCqL
పాక్ మాజీ ప్రధానిపై విషప్రయోగం..! నవాజ్ షరీఫ్ శరీరంలో పొలోనియమ్..!!
Related Posts:
ఐ ఫోన్ యాపిల్ ఛాలెంజ్.. ఆ లోపాలు చూపిస్తే 7 కోట్ల బహుమానం..!హైదరాబాద్ : ఐ ఫోన్ల తయారీ సంస్థ యాపిల్ కంపెనీ భారీ ప్రైజ్ మనీ ప్రకటించింది. ఏ రంగంలో కూడా ఇదివరకు ఎన్నడూ లేనంతగా, ఎవరూ ప్రకటించనంతగా పెద్దమొత్తంలో బహు… Read More
మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడంలో ఆ నేత రికార్డు.. ఇప్పుడే కాదు అప్పుడు కూడా..అలీఘడ్ : ఒకరి గుణగణాలు పరిశీలించాలంటే అధికారం ఇచ్చి చూడాలి అంటారు. అధికారం ఇవ్వడం సంగతి పక్కన పెడితే .. వారి వ్యక్తిత్తం చిన్నప్పటి నుంచి ఓకేలా ఉంటుంద… Read More
కశ్మీర్లో యూఎన్ జోక్యం లేదు.. పాక్పై ఉన్న ఈ తీర్మానమే అడ్డంకిగా నిలుస్తోందా..?కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితి జోక్యం కోరుతూ పదేపదే పాకిస్తాన్ ఒత్తిడి తీసుకొస్తోంది. అయితే అది అంత సులభం కాదు. ఎందుకంటే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో … Read More
సెప్టెంబర్ 17న బీజేపి కీలక అడుగులు..! గులాబీ పార్టీ టార్గెట్ గా కమలం కార్యాచరణ..!!ఢిల్లీ/హైదరాబాద్ : సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం తర్వాత బీజేపి అదిష్టానం తెలంగాణ రాజకీయాల మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరించనున్నట్టు తెలుస్తోం… Read More
కశ్మీర్ మారుతోంది.. ప్రశాంతంగా శుక్రవారం ప్రార్థనలు.. రేపటినుంచి 144 సెక్షన్ తొలగింపుకశ్మీర్లో నేడు ముస్లింలు ప్రశాంతంగా ప్రార్థనలు ముగించుకున్నారు. రాష్ట్రంలో కర్ఫ్యూ సడలించడంతో ,ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు నేడు తెరుచుకున్నాయ… Read More
0 comments:
Post a Comment