Thursday, November 7, 2019

పాక్ మాజీ ప్రధానిపై విషప్రయోగం..! నవాజ్ షరీఫ్ శరీరంలో పొలోనియమ్..!!

పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి అరోగ్యంపై ఆ దేశానికి చెందిన నేతలు చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. నవాజ్‌షరీఫ్‌ను చంపేందుకు కుట్ర జరిగిందని..దీంతో ఆయన శరీరంలో పోలోనియమ్ అనే విషపదార్థాన్ని ఎక్కించారని పాకిస్తాన్‌కు చెందిన ముత్తాహిదా ఖౌమి మూవ్‌మెంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు అల్తాఫ్ హుసేన్ ఆరోపణలు చేశాడు. పోలొనియంతో పాలస్తినా ఉద్యమకారుడు యాసర్ ఆరాఫత్‌తో పాటు నొబెల్ అవార్డుగ్రహితా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2O1PCqL

Related Posts:

0 comments:

Post a Comment