Thursday, March 21, 2019

న్యూజిలాండ్‌ ప్రధాని సంచలన నిర్ణయం.. ఆ తుపాకులపై నిషేధం

వెల్లింగ్టన్ : న్యూజిలాండ్‌ ప్రధానమంత్రి జసిండా ఆర్డెన్ సంచలన నిర్ణయం ప్రకటించారు. గత శుక్రవారం క్రైస్ట్‌చర్చ్‌ మసీదులో ఆస్ట్రేలియాకు చెందిన ఉగ్రవాది సృష్టించిన మారణహోమాన్ని సీరియస్ గా తీసుకున్నారు. సెమీ ఆటోమెటిక్ రైఫిళ్లతో పాటు అసాల్ట్ రైఫిళ్ల అమ్మకాల్ని నిషేధిస్తూ కొద్దిసేపటి కిందట ( గురువారం 21.03.2019) ఆదేశాలు జారీ చేశారు. ఆ ఉగ్రవాది బ్రెంటన్ టారంట్‌ వాడిన ఆయుధాల రకాలపై కూడా నిషేధం విధించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y8yP9H

Related Posts:

0 comments:

Post a Comment