Thursday, March 21, 2019

గుజ‌రాత్ లో ఆ ముగ్గురు మ‌హిళ‌ల గురి...! ఉత్కంఠ రేపుతున్న రాజ‌కీయ ఎంట్రీ ...!!

అహ్మదాబాద్‌/హైద‌రాబాద్ : ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో ఎన్నికల వేడి పెరిగింది. ఇక్కడ ఈ సారి జరిగే ఎన్నికల్లో అందరి చూపు ముగ్గురు మహిళలపై పడింది. ఎన్నికల బరిలో దిగేందుకు ఉత్సాహపడుతున్న ఈ ముగ్గురు మహిళల గురించే ఇపుడు దేశ వ్యాప్తంగా చర్చసాగుతోంది. ఈ ముగ్గురు మహిళలు ఇప్పటి వరకు రాజకీయాల్లో అడుగుపెట్టనప్పటికీ తొలిసారిగా బరిలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y8yF25

Related Posts:

0 comments:

Post a Comment