అహ్మదాబాద్/హైదరాబాద్ : ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో ఎన్నికల వేడి పెరిగింది. ఇక్కడ ఈ సారి జరిగే ఎన్నికల్లో అందరి చూపు ముగ్గురు మహిళలపై పడింది. ఎన్నికల బరిలో దిగేందుకు ఉత్సాహపడుతున్న ఈ ముగ్గురు మహిళల గురించే ఇపుడు దేశ వ్యాప్తంగా చర్చసాగుతోంది. ఈ ముగ్గురు మహిళలు ఇప్పటి వరకు రాజకీయాల్లో అడుగుపెట్టనప్పటికీ తొలిసారిగా బరిలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y8yF25
గుజరాత్ లో ఆ ముగ్గురు మహిళల గురి...! ఉత్కంఠ రేపుతున్న రాజకీయ ఎంట్రీ ...!!
Related Posts:
ఏపీ అసెంబ్లీలో ఏం జరుగుతోంది ? ప్రజా సమస్యల పరిష్కారమా ? ప్రతీకారమా ?అమరావతి/హైదరాబాద్ : ఏపి శాసన సభలో సభ్యులు హద్దులు దాటుతున్నారా..? ప్రొసీడింగ్స్ కి తీలోదకాలిచ్చి వ్యక్తిగత దూషణలకు ప్రాముఖ్యత ఇస్తున్నారా..? వ్యక్తిగత… Read More
వ్యక్తులను సైతం తీవ్రవాదులుగా ప్రకటించే బిల్లు... లోక్సభలో అమోదం...ఉగ్రవాద నిరోధక చట్టం సవరణ బిల్లు విపక్షాల అనేక ఆందోళనల మధ్య ఆమోదం పోందింది. ఈ బిల్లు సవరణతో ఏ తీవ్రవాద సంస్థతో సంబంధంలేని వ్యక్తులను కూడ తీవ్రవాదులుగా… Read More
బావిలో దూకి భార్య, ఇద్దరు పిల్లల బలవన్మరణం.. కారణమిదేనా..?మల్యాల : ఏం జరిగిందో ఏమో తెలియదు.. కుటుంబ కలహాలమోనని అనుమానం. కానీ ముగ్గురు విగతజీవులుగా మారారు. అదీ కూడా ఓ వ్యవసాయ దూకిలో బలవన్మరణానికి పాల్పడ్డారు. … Read More
వీడిన మిస్టరీ : చంద్రడిపై తొలి అడుగు మోపిన ఆర్మ్స్ట్రాంగ్ది సహజ మరణం కాదా..?చంద్రుడిపై తొలిసారిగా కాలుమోపి రికార్డు సృష్టించారు నీల్ ఆర్మ్స్ట్రాంగ్. అయితే అతని మరణం మాత్రం కాస్త వివాదంగానే మారింది. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గుండె… Read More
అలా \"బంగారు తెలంగాణ\" రాదు.. ఐపీఎస్ అధికారి బాంబ్.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకేనా..?హైదరాబాద్ : సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ వినయ్ కుమార్ సింగ్ అలియాస్ వీకే సింగ్ బాంబ్ పేల్చారు. రాజకీయాలతో బంగారు తెలంగాణ సాధ్యం కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు… Read More
0 comments:
Post a Comment