వైసిపి నుండి విజయవాడ లోక్సభ అభ్యర్దిగా బరిలో ఉన్న పొట్లూరి వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ప్రత్యేక హోదా పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ప్రచారం వేళ..వైసిపి అధినేత జగన్ కు ఇబ్బందిగా మారుతున్నాయి. ఈ వ్యాఖ్యల పై ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలు టిడిపి నేతలు ఫైర్ అవుతున్నారు. వైసిపి అసలు స్వరూపం బయట పడిందని విమర్శిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TkTALp
పివిపి వ్యాఖ్యల కలకలం : జగన్ కు కొత్త ఇబ్బందులు : టార్గెట్ చేసిన టిడిపి..!
Related Posts:
ఆ సినిమాలో చూపించిందే నిజమైంది.. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్పై అప్పట్లోనే సినిమా..ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ప్రమాదాన్ని ఓ సినిమా ముందే ఊహించింది. 2011లో వార్నర్ బ్రదర్స్ నిర్మాణంలో కేట్ విన్స్లెట్,మట్ డామన్ ప్రధాన పాత్… Read More
భైంసాలో బీజేపీకి షాక్ .. ఎంఐఎం విజయంతెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి . దాదాపు టీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాల్లో విజయంసాధించి తన పట్టు నిలుపుకుంది. … Read More
కరోనా వైరస్ ఎఫెక్ట్.. రిపబ్లిక్ డే వేడుకలు రద్దు.. చైనాలోని ఇండియన్ ఎంబసీ నిర్ణయంప్రపంచాన్ని వణికిస్తోన్న 'కరోనా వైరస్' రోజురోజుకూ విస్తరిస్తోంది... దీని బారిన పడి చైనాలో 25 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 850 మందికి వైరస్ సోకినట్లు గ… Read More
జెఫ్ బెజోస్ను మోసం చేసింది ప్రియురాలే... విచారణలో మైండ్ బ్లాక్ అంశాలువాషింగ్టన్: అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఫోన్ హ్యాకింగ్ వ్యవహారం నడుస్తుండగానే మరొక అంశం వెలుగులోకి వచ్చింది. అసలు జెఫ్ బెజోస్ అతని భార్య విడిపోవడానికి… Read More
చరిత్ర సృష్టించిన టీఆర్ఎస్.. దేశంలో ఏ పార్టీకి సాధ్యం కాని ఫీట్.. మీడియా ముందుకు కేసీఆర్..తెలంగాణ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ మరోసారి తన సత్తా చాటింది. ప్రత్యర్థులు అందుకోలేని రీతిలో ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటివరకు దా… Read More
0 comments:
Post a Comment