వైసిపి నుండి విజయవాడ లోక్సభ అభ్యర్దిగా బరిలో ఉన్న పొట్లూరి వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ప్రత్యేక హోదా పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ప్రచారం వేళ..వైసిపి అధినేత జగన్ కు ఇబ్బందిగా మారుతున్నాయి. ఈ వ్యాఖ్యల పై ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలు టిడిపి నేతలు ఫైర్ అవుతున్నారు. వైసిపి అసలు స్వరూపం బయట పడిందని విమర్శిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TkTALp
పివిపి వ్యాఖ్యల కలకలం : జగన్ కు కొత్త ఇబ్బందులు : టార్గెట్ చేసిన టిడిపి..!
Related Posts:
బ్రెగ్జిట్ ఓటింగ్లో ప్రధాని థెరిసా మేకు షాక్... అవిశ్వాసం ప్రవేశపెట్టనున్న ప్రతిపక్షాలుబ్రిటన్ ప్రధాని థెరిసా మేకు గట్టి ఎదురుదెబ్బ తగలింది. బ్రెగ్జిట్పై ఆదేశ పార్లమెంటులో జరిగిన ఓటింగ్లో ఆమె ఓటమి చవిచూశారు. దీంతో ఆమెపై అవిశ్వాస తీర్మా… Read More
ప్రశాంత్ కిషోర్ను జేడీయూలోకి చేర్చుకోవాల్సిందిగా ఆయనే చెప్పారు: నితీష్ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం జేడీయూ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఆయన చేరిక సొంతంగా జరిగిందా లేక ఎవరైనా ఈ వ్యూహం వెనక ఉన్నారా … Read More
ఉలిక్కి పడ్డ పాతబస్తీ: పట్టపగలే వ్యక్తి హత్య.. ఆపై మర్మాంగాలు కోసేసిన స్నేహితులుహైదరాబాదు : హైదరాబాదులోని పాతబస్తీ మరోసారి ఉలిక్కి పడింది. తన సన్నిహితులే ఓ వ్యక్తిని దారుణంగా హత్యచేశారు. వివరాల్లోకి వెళితే...పాతబస్తీలో రవి అనే వ్య… Read More
కొలువుదీరనున్న తెలంగాణ అసెంబ్లీ..! రెండవసారి కూడా బలహీన ప్రతిపక్షమే..!!హైదరాబాద్: తెలంగాణ ముందస్తు ఎన్నికల ఫలితాలు వెలువడిన సుధీర్గ కాలం తర్వాత తెలంగాణ శాసన సభ కొలువుతీర బోతోంది. గురువారం తెలంగాణ ఎమ్మెల్యేలు ప్రమా… Read More
నాడు కేటీఆర్ తోనే బాబు.. జగన్ తో లంచ్ మీటింగ్ : ఆత్మరక్షణలోకి నెట్టేలా : వైసిపి భవిష్యత్ఫెడరల్ ఫ్రంట్ పేరుతో పలువురు నేతల వద్దకు కేసీఆర్ నేరుగా వెళ్లి..ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదన పై చర్చిస్తున్నారు. కానీ, ఏపిలోని ప్రతిపక్ష పార్ట… Read More
0 comments:
Post a Comment